Home » janasena Chief
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ నేతలు పవన్న కలిసిన సంగతి తెలిసిందే. సీఎం అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తానని..సమస్యపై చర్చిస్తానని హామీనిచ్చారు. తాజాగా నవంబ�
ఆంధ్రప్రదేశ్లో ఇసుక కొరత అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఏపీలో ఇసుక విధానం అమలు చేయడంతో ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ విరుచుకు పడ్డారు పవన్ కళ్యాణ్. ఇసుక కొరత ప్రభావం మొత్తం సమాజంపై పడిందని అన్నారు పవన్. వైసీపీ ప్
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి, ఏపీ మొదటి స్పీకర్ కోడెల మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయంగా ఎదురవుతున్న ఒడిదుడుకులు తట్టుకోలేక కోడెల తుది శ్వాస విడవటం షాక్ గురి చేసిందని తన సంతా�
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటి అయ్యారు. హైదరాబాద్ లోని జనసేన కార్యాలయానికి వెళ్లిన హనుమంతరావు.. పవన్ కళ్యాణ్ తో గంటన్నరపాటు భేటి అయ్యారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ ప్రధాన కార్
పవన్ కళ్యాణ్ సినిమా ప్రపంచం నుండి బయటకు వచ్చి మాట్లాడాలన్నారు ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ. రాజధాని అక్కడ వద్దు అని గతంలో పవన్ చెప్పలేదా ? మళ్లీ ఇప్పుడు అక్కడే రాజధాని అంటున్నారని..5 వేల ఎకరాలు మాత్రమే చాలు అనలేదా సూటిగా ప్రశ్నించారాయన. రాజధ�
ఏపీ రాజధాని రగడ ఇంకా ఆగడం లేదు. ఏపీ మంత్రి బోత్స చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో ఇతర పార్టీలకు చెందిన నేతలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి మంత్రి బోత్�
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని టూర్ కొనసాగుతోంది. 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. రైతులతో ఆయన సమావేశం కానున్నారు. ఆగస్టు 30వ తేదీ శుక్రవారం అమరావతికి పవన్ చేరుకున్న సంగతి తెలిసిందే. శనివారం మంగళగిరిలోన�
అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగస్టు 31, 31 తేదీల్లో ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో నిలిచిపోయిన పనులను ఆయన పరిశీలించనున్నారు. రాజధాని అమరావతి తరలింపుపై విభిన్న వార్తలు వస్తున్న కారణంగా.. రాజధాని నిర్మాణా�
ఏపీలో ఎన్నికలయ్యాక కనిపించకుండా పోయిన జనసేనాని నంద్యాలకు రానున్నారు. తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మృతిచెందిన ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. దాదాపు నెలరోజుల తరువాత పర్యటన జరుగుతోంది. ఏపీలో ఎన్నికలు పూర్తయ�
సార్వత్రిక ఎన్నికలు పశ్చిమలో రాజకీయ పార్టీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నికలు పూర్తైనా నాయకుల్లో మాత్రం ఇంకా టెన్షన్ తగ్గలేదు. జిల్లాలో అభ్యర్థులు అందరూ గెలుపు మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నా… జనసేన ఎవరిని ఎలా దెబ్బకొట్�