షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పఠాన్ (Pathaan) సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఆనందంతోనే ఒక కొత్త కారుని కొనుగోలు చేశాడు. ఆ కారుని వేసుకొని ముంబై రోడ్ల పై షికార్లు కొడుతూ సందడి చేశాడు.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ దాదాపు 6 ఏళ్ళ తరువాత హిట్టు చూశాడు. పఠాన్ సినిమాతో భారీ కమ్బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని జూన్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ముందుగా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పు�
తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో షారుఖ్, నయనతార జంటగా నటిస్తుండగా విజయ్ సేతుపతి విలన్ గా మరోసారి అదరగొట్టబోతున్నాడు. అయితే ఈ సినిమాలోని క్యామియో రోల్ ను మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయించబోతున్నట్టు టాక్స్ వినిపిస
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా మారిపోయాడు. తనతో సినిమా చేయాలని దర్శకనిర్మాతలు ఎంతో ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. తనకి ఉన్న ఫాలోయింగ్ ని కొందరు దర్శకులు వాళ్ళ సినిమాలకు ఉపయోగించుకుంటున్నారు. �
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో మరోసారి బాలీవుడ్ బాద్షా అనిపించుకున్నాడు. ఇది ఇలా ఉంటే షారుఖ్ ఖాన్ ఇంటిలో ఇద్దరు దుండగులు అక్రమంగా చొరబడ్డారు. వారిని గుర్తించిన షారుఖ్ ఇంటి సిబ్బంది..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-ది రైజ్’ మూవీతో యావత్ దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ను సాధించాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తనదైన మ్యానరిజంతో బన్నీ అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. ఇక పుష్పరాజ
షారుఖ్, నయనతార జంటగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ప్రయాణంలో షారుఖ్ నయనతార ఫ్యామిలీకి మంచి స్నేహితుడయ్యాడు. నయన్ పెళ్ళికి కూడా షారుఖ్ వచ్చి సందడి చేశాడు. తాజాగా షారుఖ్ చెన్నైకి రావడంతో నయన్ ఇంటికి వెళ
‘పఠాన్’ సాధించిన సూపర్ సక్సెస్ తో షారుఖ్ నెక్స్ట్ మూవీస్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిపోయింది. ప్రజెంట్ షారుఖ్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. షారుఖ్...................
లేడీ మెగాస్టార్ నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ క్రిందటి ఏడాది జూన్లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత నాలుగు నెలలకే వీరిద్దరూ సరోగసీ ద్వారా ఇద్దరి కవల పిల్లలకి తల్లిదండ్రులు అయ్యారు. కాగా ప్రస్తుతం ఈ జంట చేసిన ఒక పని అందరి మ�
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ 'రాజ్ కుమార్ హిరానీ'తో కలిసి షారుఖ్ 'డుంకి' అనే సినిమాని ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల సౌదీ అరేబియా వెళ్ళింది చిత�