Home » jobs
ఢిల్లీ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు మారిపోతోంది. ఆయా రంగాల్లో మానవ వనరులు తక్కువై పోతున్నాయి. హై టెక్నాలజీ ఉద్యోగాలకు ఎసరు పెడుతోందని అంచనా. యాస్పైరింగ్ మైండ్స్ అనే సంస్థ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ -2018 పేరిట ఓ నివేదిక రూపొందించింది. ఇందులో �
గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీ రాష్ట్రంలోని 38 సాధారణ, 12 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2019-20కి గాను ఐదో తరగతి (ఈఎం)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత : సంబంధిత జిల్లాల్లో 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో నిరవధికంగా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొ�
ముంబై : జాబుల కోసం వెయిట్ చేసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇంటర్వ్యూల కోసం సిద్ధంగా ఉండండి..ఎందుకంటే వివిధ కంపెనీలు భారీగా ఉద్యోగ ప్రకటనలు చేయనున్నాయి. గతేడాదితో పోలిస్తే 31 శాతం అధికంగా నియామకాలు జరపాలని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. మెర్సర్ �
మీరు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటారా. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ పూర్తి చేసి జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. నిరుద్యోగ యువతకు టెక్ మహీంద్ర
జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. సంబంధిత విభాగాల్లో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్ణీత మొత్తంతో
కుంభమేళా కాసుల వర్షం కురిపించనుంది. అంతేకాకుండా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించనుంది. జనవరి 15న ప్రారంభమై మార్చి4వరకు జరిగే ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళా ద్వారా యూపీ ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుందని ప్రముఖ పరిశ్రమల సమాఖ్�
ఉద్యోగాల పేరుతో మోసాలు కొనసాగుతునే వున్నాయి. నిరుద్యోగుల వీక్ నెస్ ను ఆసరాగా చేసుకున్న మరో మోసాల రాయుళ్ల ముఠా గుట్టు రట్టయ్యింది. మెట్రో రైలులో ఉద్యోగాల పేరుతో 161 మందికి నామ పెట్టేసింది ఓ ముఠా.
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఈబీసీ 10 శాతం రిజర్వేషన్ అమలుపై కసరత్తు ప్రారంభించాయి. ఈ చట్టం అమలుపై నిర్ణయాన్ని ప్రకటించిన ఫస్ట్ స్టేట్ గా గుజరాత్ నిలవగా, తరువాతి స్థానాల్లో తెలంగాణ రెండో స్థానం, ఏపీ మూడో స్థానంలో నిలవనుంది.
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు జాబ్ల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా ? అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఏపీపీఎస్సీ ఎప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేస్తుందా ? అని ఎదురు చూస్తున్నా�
మోడీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విరుచుకుపడింది శివసేన. అగ్రకులాల్లోని పేదలకు 10శాతం కల్పించే బిల్లుకు బుధవారం రాజ్యసభలో ఆమోదముద్ర పడింది. అయితే ఎన్నికల కోసమే మోడీ ఈ నిర్ణయం తీసుకొన్నారని, రాబోయో ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్�