Home » Jubilee Hills Bypoll
Jubilee hills bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పేరును అధినేత కేసీఆర్ ప్రకటించారు.
ఈ నియోజకవర్గంలో దాదాపు లక్షా 20 వేల ముస్లిం మైనారిటీ ఓట్లు ఉండగా ఆయా వర్గాలతోనూ కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అవుతూ..వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
రేవంత్రెడ్డి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్, బీజేపీలో ఎవరికి ఎడ్జ్ కనిపిస్తోంది?
టికెట్ రేసులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు.
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని టార్గెట్ పెట్టిన మీనాక్షీ నటరాజన్. తాజాగా ఈ బైపోల్ కోసం నాలుగు పేర్లతో కొత్త సర్వే చేయించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థిగా పోటీలోకి దిగనున్నారు? ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి?
సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన అజారుద్దీన్.. ఉపఎన్నికలోనూ మరోసారి.. (Jubilee Hills By Election)
మైనార్టీని కాకుండా ఎవరిని బరిలో దింపినా తమకు అభ్యంతరం లేదని ఎంఐఎం చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మైనార్టీని బరిలో దింపితే...అతను గెలిస్తే ఏకంగా..
ఈ ఎన్నికలో గెలవకపోతే క్యాడర్, లీడర్లు ఇంకా చేజారిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారట. అందుకే ఏం చేసైనా..ఎలాగైనా సిట్టింగ్ సీటును నిలబెట్టుకుని క్యాడర్, లీడర్లతో పాటు..ప్రజల్లోనూ బీఆర్ఎస్ మళ్లీ రాబోతుందన్న నమ్మకం కలిగించాలని ఫిక్స్ అయి�