Home » Jubilee Hills Bypoll 2025
తెలంగాణ బీజేపీ చీఫ్గా రామచందర్రావు పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చిన తొలి ఎన్నిక. ఈ ఎన్నికను ఆయన ఎలా డీల్ చేస్తారో అని ఎన్నికల ముందు అందరు చర్చించుకున్నారు.
పోలింగ్ రోజు అధికార పార్టీ వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పోలింగ్ రోజు డబ్బు డ్రామా బయటపడిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
ఫైనల్గా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కాంగ్రెస్ అసలు కథ స్టార్ట్ చేసిందట.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి ఉంటే బాగుండేదన్న చర్చ గులాబీ పార్టీ నేతల్లో జరుగుతోంది.
ఏ ఫలితం వచ్చినా, ఇది తెలంగాణ పొలిటికల్ సినారియోలో మార్పులు రావడం అయితే పక్కా.
తెలంగాణలో కూడా ఓటు చోరీ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీ చేసి ఎక్కువ సీట్లు గెలిచింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. ఇందులో ఏం తేలింది? ఎవరు గెలవనున్నారు? చూడండి..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ను ఆయా సంస్థలు వెల్లడించాయి. ఎన్డీఏకి మళ్లీ అధికారం దక్కుతుందని చెప్పాయి.
కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ భార్య సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు.
బూత్ నెంబర్ 14, 16 వద్ద కాంగ్రెస్ నేతలు అభ్యర్థులతో కూడిన ఓటర్ స్లిప్పులు పంచారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.