judicial custody

    ఉదయం పెళ్లి చేసుకుంటున్నారు..సాయంత్రం జైలుకు వెళుతున్నారు..యువతుల పెళ్లిళ్లపై న్యాయమూర్తుల ఆశ్చర్యం

    August 25, 2020 / 08:00 AM IST

    పెళ్లి చేసుకున్న కొద్ది గంటల్లోనే వరుడు జైళ్లకు వెళుతుండడం, ఖైదీలను పెళ్లి చేసుకుంటున్నామనే విషయం యువతులకు తెలిసే జరుగుతుందా ? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు. విచారణ జరపాలని జాతీయ మహిళా కమషన్ ను ఆదేశించారు. యావ�

    జ్యుడిషీయల్ కస్టడీ పొడిగింపు : మరో 14 రోజులు జైల్లోనే చిదంబరం 

    October 17, 2019 / 01:16 PM IST

    ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం జ్యుడిషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) చిదంబరాన్ని మరో 14 రోజుల వరకు జ్యుడిషియల్ కస్టడీకి కోరింది. ఇదే కేసులో సెప్టెంబర్ 5 న

    తీహార్ జైలులోనే ఉంచండి : చిదంబరం కస్టడీ పొడిగింపు

    September 19, 2019 / 11:13 AM IST

    INXమీడియా కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ సీనియర్ లీడర్,మాజీ ఆర్థికమంత్రి చిదంబరానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన కస్టడీని గురువారం(సెప్టెంబర్-19,2019)ఢిల్లీ న్యాయస్థాన మరోసారి పొడిగించింది. చిదంబరాన్ని మరి కొద్దిరోజుల పాటు విచారించాల్సి ఉ�

    తీహార్ జైలుకి డీకే శివకుమార్

    September 17, 2019 / 04:19 PM IST

    కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి  డీ కే శివ కుమార్‌కు ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు మంగళవారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించేందుకు మొదట ఆసుపత్రికి తీసుకెళ్ళాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక�

    తీహార్ జైలుకి చిదంబరం

    September 5, 2019 / 12:34 PM IST

    INXమీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.  దీంతో తీహార్ జైలుకు చిదంబరంను తరలించారు. సెప్టెంబర్ 19,2019 వరకూ ఆయనను తీహార్ జైలులో ఉంచుతారు. మొత్తం 14 రోజులు ఆయన జైలులో గడుపుతారు. తీహార

    మే 24 వరకు.. యాసిన్ మాలిక్‌కు జ్యుడిషియల్ కస్టడీ

    April 24, 2019 / 12:34 PM IST

    కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ ను ఢిల్లీ పటియాలా కోర్టు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. మే 24వరకు మాలిక్ జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్టు బుధవారం (ఏప్రిల్ 24, 2019) కోర్టు పేర్కొంది.

    శబరిమలలో హై టెన్షన్ : బాంబులతో ఎటాక్స్..

    January 5, 2019 / 05:36 AM IST

    శబరిమలలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.ఈ క్రమంలో సీపీఎం..బీజేపీ  నాయకుల ఇళ్లపై బాంబులు, రాళ్లతో ఆందోళన కారులు దాడులు విరుచుకుపడుతున్నారు. శబరిమలలో మహిళల అయ్యప్ప ఆలయ ప్రవేశంపై ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఇద్దరు మహిళలు స్వామి దర్శనం చేసుకున�

10TV Telugu News