Home » K. Kavitha
కవితకు కూడా ఆ పార్టీ సింబల్ కలిసి వస్తుందని భావిస్తున్నారట. ఇప్పటికే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలు..ఓ సింగరేణి కార్మిక సంఘ నాయకుడి మధ్యవర్తిత్వంతో కవితతో భేటీ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది.
తెలంగాణ పల్లెటూరి సంస్కృతిలో కొప్పుకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె కొప్పును ఎంచుకున్నారట.
కవిత రాజీనామాపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని మండలి ఛైర్మన్ చెప్పి కూడా నెల రోజులు దాటిపోవడంతో ఇప్పుడు కవిత రాజీనామా చుట్టూ రాజకీయ రచ్చ మొదలైంది.
తాను ధర్నా కార్యక్రమానికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు? అని తనను ఆదిత్య అడిగాడని కవిత చెప్పారు. ఆ తర్వాత..
వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అన్ని జిల్లాలను కలుపుకుంటూ యాత్ర చేయనున్నారు.
కవిత నివాసానికి అలా వెళ్లాడో లేదో.. ఇలా మీడియాలో సోషల్ మీడియాలో విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ జాగృతిలో చేరిపోతున్నారని, త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆయన జాగృతి తరపున పోటీ చేయబోతున్నట్లు ప్రచారం మొదలైంది.
కవిత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే ముందు ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇలా వరుస పరిణామాలతో.. ఓవైపు కుటుంబానికి, పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూనే.. అదే సమయంలో ఫ్యామిలీకి, పార్టీకి కౌంటర్గా కార్యక్రమాలు చేపడుతున్నారు
కవిత కోసం అంత కష్టపడితే చివరకు తన మీదే విమర్శలు చేయడం ఒక ఎత్తు అయితే..ఆమె ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతున్నారనే భావన కేటీఆర్లో ఉందట.
అయితే ఇదంతా తన తండ్రి కేసీఆర్కు దగ్గరయ్యేందుకే కవిత చేస్తున్న ప్రయత్నమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసంతృప్తి గళం వినిపించినప్పటి నుంచి కవిత పేరు తీయడానికి కూడా కేసీఆర్ ఇష్టపడటం లేదన్న టాక్ వినిపిస్తోంది.