Home » Kamalnath
మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కమలం ఆపరేషన్ కు కకావికలమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఢిల్లీకి దగ
మధ్యప్రదేశ్లో ఆపరేషన్ కమలం స్టార్ట్ అయింది. 15నెలల కమల్ నాథ్ సర్కార్ సంక్షోభంలో పడినట్టు కనిపిస్తోంది. అధికార పక్షానికి చెందిన 4గురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి దగ్గర్లోని గురుగ్రామ్ లో ఉన్న ఓ లగ్జరీ హోటల్లో దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. దీంతో తమ
ఫారిన్ మద్యం కావాలంటే..ఎలా..అక్కడ దాకా వెళ్లాల్సిందేనా ? అవసరం లేదంటోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఎంచక్కా..ఆన్ లైన్లో ఒక్క క్లిక్ చేసి మద్యం ఇంటి వద్దకు తెచ్చుకోవచ్చని వెల్లడిస్తోంది. ఇప్పటికే ఎన్నో వస్తువులు ఆన్ లైన్ ద్వారా తెచ్చుకుంటున్నార
మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ ముఖ్యనాయకుడు జ్యతిరాథిత్య సింధియా సీఎం కమల్ నాథ్ పై తిరుగుబాటు చేసేందుకు రెడీ అయ్యాడు. గెస్ట్ టీచర్ల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకుంటే సొంత పార్టీకి వ్యతిరేకంగా తానే రోడ్లపైకి రావాల్సి ఉంటుందని సీఎం కమల
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ లోని మహాకాలేశ్వర్ ఆలయంలో సోమవారం(మే-13,2019) కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పూజలు నిర్వహించారు.ప్రియాంక వెంట సీఎం కమల్ నీథ్ కూడా ఉన్నారు. ప్రియాంక మహాకాలేశ్వర్ ఆలయంలో పూజలు నిర్వహించడంపై స్పందించిన మధ్యప్ర
కాంగ్రెస్ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాయా ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటంలో బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం తీసిపోదన్నారు మధ్యప్రదేశ్ లో కాంగ�
ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా,నియోజకవర్గ అభివృద్ధికి పనిచేయకుంటే తన కుమారుడిని చొక్కా పట్టుకు నిలదీయాలని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ అన్నారు. మధ్యప్రదేశ్ లోని చింద్వారా లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కమల్ నాథ్ కుమారుడు నకుల్ ప�
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని RSS కార్యాలయానికి రాత్రికి రాత్రి సెక్యూరిటీని తొలగించిన సీఎం కమల్ నాథ్ ఆ తర్వాత కొన్ని గంటలకే ప్రభుత్వ ఉత్తర్వును ఉపసంహరించారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి భద్రతను పునరుద్ధరించారు.ఎన్నికల కారణంగా అదనపు బలగాల అ
భోపాల్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను అందరం కష్టపడి గెలిపించుకుంటామని ఆయన కుమారుడు జయవర్ధన్ సింగ్ చెప్పారు. గత ఐదేళ్ల మోదీ పాలనలోని వైఫల్యాలే ప్రధానంగా ప్రచారం చేయనున్నామని తెలిపా�