ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు అంటే రూ.100 కోట్లకు చిరునామా. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కలెక్షన్స్ రాకపోయినా హీరోలు కోట్లలో రెమ్యునరేషన్ అడుగుతున్నారు అంటూ బాలీవుడ్ నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రాజమౌళి బాహుబలి సినిమాతోనే దేశంలోనే టాప్ డైరెక్టర్స్ లో నిలిచాడు. ఇక RRR సినిమాతో ప్రపంచమంతా పాపులర్ అయిపోయాడు. ప్రస్తుతం డైరెక్టర్ గా బాగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు రాజమౌళి......................
ఒక సినిమా నిర్మాణంలో ఎవరు ఎంత సంపాదిస్తున్నారనే ప్రశ్నకు కరణ్ సమాధానమిస్తూ దురదృష్ణవశాత్తు అందులో సగం భాగం స్టార్స్ దగ్గర ఉండిపోతోందని, ఈ విషయం చెబితే తనని మర్డర్ చేస్తారని షాకింగ్ విషయం తెలిపాడు కరణ్. అంతేకాదు 5 కోట్ల ఓపెనింగ్స్ కూడా తెచ్�
తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చే ట్రోల్స్ కి స్పందించింది. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. ''బాలీవుడ్ లో పెద్ద నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్ హౌస్ నన్ను లాంచ్ చేశారు...............
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాగైనా బ్లాక్బస్టర్ హిట్ అందుకోవాలని అఖిల్ తెగ కష్టపడుతున్నాడు. ఈ సినిమా తరువాత అఖిల్ తన నెక్ట్స్ చిత్రాన్ని బ
ఈ సారి కరణ్ కి తోడుగా అనిల్ కపూర్ కూడా అలాగే సమాధానాలు ఇవ్వడంతో ఈ ప్రోమో మరింత వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో కరణ్ జోహార్ అనిల్ కపూర్ ని మిమ్మల్ని ఎప్పుడూ యంగ్ గా ఉంచే మూడు విషయాలు ఏంటి అని అడగగా............
కత్రినా తన ప్రేమ గురించి మాట్లాడుతూ.. ''జోయా అక్తర్ ఇచ్చిన ఓ పార్టీలో మొదటిసారి అతన్ని చూశాను. మొదటి సారే అతని మాటల్లోని స్వచ్ఛత, అతనిలోని అమాయకత్వం నాకు నచ్చింది. మొదటి పరిచయంలోనే మేమిద్దరం బాగా..........
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్బీర్, అలియా జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం "బ్రహ్మాస్త్ర". అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మూడు భాగాలుగా విడుదలవుతుంది. తాజాగా బాయ్కాట్ ట్రెండ్ పై ఒక ఇంటర్వ్యూలో రణ్బీర్ స్పదింస్తూ..
బాలీవుడ్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందు రావడానికి రెడీ అయ్యింది. ఈ సినిమాకు సాయం చేసేందుకు రంగంలోకి దిగారు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి. ఆయన ఈ సినిమాన�
ఈ ఎపిసోడ్ లో టైగర్ ష్రాఫ్, కృతి సనన్ పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. అయితే ఇందులో ఒక గేమ్ పెట్టాడు కరణ్. ఎవరైనా సెలబ్రిటికి కాల్ చేయాలని వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తే మీకు రెండు పాయింట్స్ వస్తాయని చెప్పాడు. దీంతో వెంటనే కృతి సనన్ మన బాహుబ�