Home » karnataka
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ మరోసారి హాస్పిటల్ లో చేరారు. గడిచిన 10రోజుల్లో ఆయన ఇప్పుడు రెండోసారి హాస్పిటల్ లో చేరారు. ఛాతీలో నొప్పిగా ఉండటంతో సోమవారం రాత్రి ఆయన బెంగళూరులోని ఓ హాస్పిటల్ లో చేరినట్టు ఆయన సన్నిహ�
టెక్నికల్ ఎగ్జిక్యూటీవ్ గా కెరీర్ ప్రారంభించి..ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ జొమాటోకి ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా మారిని మేఘనా దాస్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.కర్ణాటకలోని మంగళూరు నగరానికి చెందిన మేఘనా దాస్ ఫుడ్ డెలివరీ ఉమెన్గా పనిచేశారు
కర్నాటక అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. రాష్ట్రంలోని 15 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. (డిసెంబర్ 5, 2019) ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. (డిసెంబర్ 9, 2019) ఫలితాలు వెలువడనున్నాయి. ఉప ఎన్నికలు జరిగే అ�
రామజన్మభూమి అయోధ్య కేసు విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. దీంతో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణ నెలకొంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అంతా టెన్షన్..టెన్షన్ గా ఉంది. ఈ క్రమంలో పలు ముందస్తు చర్యలు తీసుకున్న ప్రభుత్వం అన్ని
నగరం..పట్టణం..పల్లెలు ఇలా అంతా డిజిటల్..డిజిటల్..పెరుగుతున్న టెక్నాలజీని అందరూ ఫాలో అయిపోతున్నారు. ముఖ్యంగా బ్యాంకుల్లో డిజిటల్ సేవలు పెరిగాయి. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ పెంచే యత్నంలో కర్ణాటక గ్రామీణ బ్యాంక్ (కెజిబి) రాష్ట్�
స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇద్దరు కర్ణాటక క్రికెటర్లను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక ప్రీమియర్ లీగ్లో బళ్లారి టస్కర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సీఎం గౌతమ్, అక్బర్ ఖాజీలు స్పాట్ పిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోప
ఉల్లిపాయల ధరలు కొనేవారినే కాదు పండించే రైతులను కూడా కన్నీరు పెట్టిస్తున్నాయి. ఓ పక్క మార్కెట్లలో ఉల్లి ధరలకు కొండెక్కి కూర్చున్నాయి. కిలో ఉల్లిపాయలు రూ.80 నుంచి 100లు పలుకుతున్నాయి. మరోపక్క ఉల్లి రైతులు మాత్రం మాకు గిట్టుబాటు ధర కావాలని ఆందోళ�
బైక్ పై హెల్మెట్ లేకుండా వెళ్తున్న టైమ్ లో రోడ్డుమీద ట్రాఫిక్ పోలీసు ఆపి హెల్మెట్ లేనందుకు జరిమానా విధిస్తే దానిగురించి చెప్పుకోవల్సింది ఏమీ లేదు..అది సాధారణ విషయం కాబట్టి. కానీ కర్ణాటక పోలీసులు లారీ డ్రయివర్ హెల్మెట్ పెట్టుకోలేదని జరిమ�
కర్ణాటక సీఎం యడియూరప్ప తనకు రూ.1,000కోట్లు ఇచ్చాడంటూ అనర్హత జేడీఎస్ మాజీ ఎమ్మెల్యే నారాయణ గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ డబ్బులను తాను తన నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చుపెట్టినట్లు నారాయణ తెలిపారు. మంగళవారం(నవంబర్-5,2019)తన మద్దతుదారులను ఉద్దేశి�
కర్ణాటకలోని హస్సాన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రశాంత్ అనే వ్యక్తి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.