Home » karnataka
కర్ణాటక సీఎం యడియూరప్ప తనకు రూ.1,000కోట్లు ఇచ్చాడంటూ అనర్హత జేడీఎస్ మాజీ ఎమ్మెల్యే నారాయణ గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ డబ్బులను తాను తన నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చుపెట్టినట్లు నారాయణ తెలిపారు. మంగళవారం(నవంబర్-5,2019)తన మద్దతుదారులను ఉద్దేశి�
కర్ణాటకలోని హస్సాన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రశాంత్ అనే వ్యక్తి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కర్ణాటక మాజీ మంత్రిపై చీటింగ్,చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని చంద్రా లేఅవుట్ లో నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2015లో కర్ణాటక టెక్స్ టైల్ మినిస్టర్ గా ఉన్న,ప్రస్తుతం బీజేపీ నాయక�
కర్నాటక మాజీ మంత్రి వైజనాథ్ పాటిల్ కన్నుమూశారు. 81 ఏళ్ల వయస్సున్న బైజనాథ్ శనివారం (నవంబర్ 2,2019)న బెంగుళూరులోని ఫోర్టిస్ హాస్పటల్లో వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. వైజనాథ్కు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు క�
భారీ వర్షాలతో మహా తుఫాన్తో విరుచకపడుతోంది. ప్రచండమైన గాలులు వీస్తున్నాయి. చెట్లు..కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరుగుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఏమవుతుందోనన్న టెన్షన్ నెలకొంది. తీర ప్
కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో… ఏడుగురు మరణించారు. 15 మందికి తీవ్రగాయాలు కాగా మరో 25 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను స్�
కర్ణాటకలో ఓ టెలీమార్కెటింగ్ ఫ్రొఫెషనల్ ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. లాటరీ స్కీమ్ పేరుతో ప్రజలను మోసం చేశాడు. లక్కీ డ్రా కింద మెబైల్ ఫోన్స్,వాషింగ్ మిషన్ గిఫ్ట్ లు,ఫ్రిడ్జ్ లు అంటూ ఆశ చూపించి చివరికి కూరగాయలు కోసుకునే చాకు�
మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలు నుంచి విడుదలైన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు బెంగుళూరులోకార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్టోబరు 26న బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకున్న డీకేకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూల మా�
మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టైన కర్ణాటకకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కి ఢిల్లీ హై కోర్టు అక్టోబరు23న బెయిల్ మంజూరు చేయటంపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. డీకే శివకుమార్ సాక్ష్యాలను త
రైతే దేశానికి వెన్నెముక అన్నారు పూజ్య బాపూజీ. ఆ మాటల్ని అక్షరాల అమలు చేస్తున్నారు కర్ణాటక కలుబుర్గికి చెందిన 91 సంవత్సరాల రైతు బసవనప్ప పాటిల్. నేటి తరం ఏసీ రూముల్లో కూర్చుని పనిచేస్తూ కూడా అలిసిపోతున్నామంటూ ఆపసోపాలు పడుతున్న ఈ రోజుల్లో మల