karnataka

    కర్ణాటకను ముంచెత్తిన వరదలు : 15 మంది మృతి

    October 24, 2019 / 05:15 AM IST

    ఎగువును కురుస్తున్న భారీ వర్షాలతో  కర్ణాటక రాష్ట్రాన్ని మరోసారి వరదలు ముంచెత్తాయి. కృష్ణా, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గడిచిన 3 నెలల కాలంలో రెండోసారి వరదముప్పును రాష్ట్రం ఎదుర్కోంటోంది. బుధవారం ఆల్మట్టి డ్యాం నుంచి సుమారు 3.75 �

    తీహార్ జైలుకి సోనియా…డీకే శివకుమార్ కు బెయిల్

    October 23, 2019 / 09:56 AM IST

    తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ ట్రబుల్ షూటర్,కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కు బుధవారం(అక్టోబర్-23,2019)బెయిల్ లభించింది. మనీ లాండరింగ్,పన్ను ఎగవేత కేసులో శివకుమార్ ని సెప్టెంబర్ లో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని షరతులతో, 25లక్షల బెయి�

    బెంగళూరులో కలకలం : కాలేజీ భవనం పైనుంచి దూకి తెలుగు విద్యార్థి ఆత్మహత్య

    October 23, 2019 / 09:08 AM IST

    కర్నాటక రాజధాని బెంగళూరులో విషాదం జరిగింది. తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ భవనం పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి పేరు శ్రీహర్ష. వయసు

    ఒకే కాన్పులో నలుగురు జననం : తల్లీబిడ్డలు క్షేమం

    October 21, 2019 / 02:14 PM IST

    కర్నాటకలో అరుదైన ఘటన జరిగింది. ఓ తల్లి ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చింది.

    పరీక్షల్లో కాపీ కొట్టకుండా తలపై అట్టపెట్టెలు

    October 20, 2019 / 10:59 AM IST

    స్కూలు రోజుల్లోనో, కాలేజీ రోజుల్లోనో పరీక్షల్లో కాపీ కొట్టి  పరీక్ష రాయటం అనేది కొందరు విద్యార్దులు సాధారణంగా చేసే పని. అది స్లిప్పు పెట్టి రాయొచ్చు, లేదా తన చుట్టు పక్కల ఉన్న విద్యార్ధుల జవాబు పత్రం చూసి కూడా రాయొచ్చు. అప్పటి పరిస్ధితిని, �

    జైలులో జర్నలిస్టు ఆత్మహత్య

    October 17, 2019 / 08:32 AM IST

    కర్నాటక సెంట్రల్ జైలులో ఓ జర్నలిస్టు ఆత్మహత్య చేసుకున్నాడు.

    సఫారీకి వెళ్లిన టూరిస్టులను వెంబడించిన సింహం

    October 14, 2019 / 06:49 AM IST

    ఓ జూపార్క్ లో సింహం పర్యటకులకు చుక్కులు చూపించింది. జూలాజికల్ పార్క్ లో సఫారీకి వెళ్లిన టూరిస్టుల వెంట పడింది ఓ సింహం. దీంతో కొన్ని సెకన్లు టూరిస్టులకు ప్రానం పోయినంత పనైయింది. కర్ణాకటలోని బళ్లారాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద�

    కర్నాటక కాంగ్రెస్ నాయకుల ఇళ్లు,కార్యాలయాల్లో ఐటీ సోదాలు..5కోట్లు సీజ్

    October 11, 2019 / 10:55 AM IST

    క‌ర్నాట‌క‌ మాజీ డిప్యూటీ సీఎం,సీనియర్ కాంగ్రెస్ లీడర్ జీ ప‌ర‌మేశ్వ‌ర‌తో పాటు ఇత‌రుల నివాసాల్లో గురువారం ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మాజీ ఎంపీ ఆర్‌ఎల్‌ జాలప్ప కొడుకు రాజేంద్ర ఇండ్లపై ఆదాయంపన్ను అధికారులు గురువారం దాడులు జరిపా�

    గాంధీజీ గుడి : టీ, కాఫీలే నైవేద్యాలు

    October 1, 2019 / 10:06 AM IST

    తెల్లదొరల పాలనలో శతాబ్దాల తరబడి మగ్గిపోయిన భరత మాతకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు తెచ్చిపెట్టిన గాంధీ ప్రతీ భారతీయుడు హృదయాల్లో కొలుదీరారు. గాంధీ పిలుపుతో అఖండ భారతావని కదిలింది. స్వాతంత్ర్య శంఖా రావం పూరించింది. అఖండ భారతావనిని ఏక తాటిపై నిల�

    హెల్మెట్ లేకపోతే బంక్ ల్లో పెట్రోల్ పోయరు

    September 22, 2019 / 02:53 PM IST

    కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మోటారు వాహాన చట్టం పట్ల వాహానదారులకు అవగాహాన కల్పించే దిశలో భాగంగా కర్ణాటక పోలీసులు వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. వాహానదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపే విధంగా కొత్త నిబంధన అమల్లోకి తేనున్నారు.

10TV Telugu News