karnataka

    అక్రమ వలసదారులకు కర్ణాటకలో తొలి డిటెన్షన్ సెంటర్!

    December 24, 2019 / 10:51 AM IST

    పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురువుతోంది. ఒకవైపు అసోం ప్రజలంతా ఈ కొత్త చట్టాన్ని నిరసిస్తుంటే.. మరోవైపు రాజకీయ విపక్షాలు సైతం.. మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగడుతున్నాయి. పౌరసత్వ చట్టం CAAతో ముస్లింలు ఎ

    ఏడాదిలో 5 రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ

    December 23, 2019 / 01:25 PM IST

    సార్వత్రిక ఎన్నికలలో అఖండ మెజార్టీ సాధించి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతాపార్టీ దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడాది కాలంలో తన అధికారాన్ని కోల్పోతూ వస్తోంది. ఏడాది కాలంలో 5 రాష్ట్రాల్లో అధికారాన

    ఏపీ, తెలంగాణలో Airtel Wi-Fi కాలింగ్ సర్వీసు

    December 23, 2019 / 10:07 AM IST

    ప్రముఖ టెలికం నెట్‌వర్క్ ఎయిర్ టెల్ వాయిస్ ఓవర్ వైఫై సర్వీసు లాంచ్ చేసింది. ఈ సర్వీసును డిసెంబర్ నెలలో ఢిల్లీ NCR సర్కిల్ మాత్రమే తొలుత ఆరంభించగా.. ఇప్పుడు దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో కూడా ఎయిర్ టెల్ వైఫై వాయిస్ కాల్ సర్వీసును అందుబాటులోకి త�

    కాలం కలిసొచ్చింది : ఆ రైతును ఉల్లి కోటీశ్వరుడిని చేసింది

    December 15, 2019 / 01:27 PM IST

    ఉల్లి వినియోగదారులను కంటతడిపెట్టిస్తోంది. ఉల్లి రైతులు మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఉల్లిగడ్డ కొనాలంటేనే వామ్మో అంటున్నారు. ఎందుకంటే ధరలు అలా ఉన్నాయి మరి. రూ. 100కు పైగా ఎకబాకుతోంది. కానీ ఓ ఉల్లి ధర మాత్రం ఓ రైతును కోటీశ్వరుడిని చేసింది. మీరు �

    రాజకీయ విబేధాలు మరిచి…హాస్పిటల్ లో సిద్దూని పరామర్శించిన యడియూరప్ప

    December 12, 2019 / 04:42 PM IST

    రాజకీయ వేబేధాలు మరిచి ఛాతీ నొప్పితో బెంగళూరులోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యను పరామర్శించారు సీఎం యడియూరప్ప. యడియూరప్ప వెంట మంత్రులు ఈశ్వరప్ప,బసవరాజ బోమ్మైతో పాటు మరికొందరు ఉన్నారు. సిద్దరామయ్య ఆర�

    కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పారు..కర్ణాటక ఫలితాలపై మోడీ

    December 9, 2019 / 10:44 AM IST

    క‌ర్ణాట‌క‌ ప్రజలు కాంగ్రెస్ కు గుణ‌పాఠం చెప్పార‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్,జేడీఎస్ పార్టీలు ప్ర‌జాతీర్పును వెన్నుపోటు పొడిచాయని, ఇప్పుడు ఆ పార్టీలు గుణ‌పాఠం నేర్చుకున్నాయ‌న్నారు. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలతో ప్ర

    కర్ణాటకలో విరబూసిన కమలం…సిద్దరామయ్య రాజీనామా

    December 9, 2019 / 10:29 AM IST

    కర్ణాటకలో ఇటీవల 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,జేడీఎస్ పార్టీలకు ఓటర్లకు భారీ షాక్ ఇచ్చారు. ఇవాళ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ దూకుడును చూసి కాంగ్రెస్,జేడీఎస్ కార్యకర్తలు నాయకులు షాక్ అవడం మొదలుపెట్టారు. 12 స్థ�

    కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు..బీజేపీ దూకుడు

    December 9, 2019 / 08:06 AM IST

    కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 2019, డిసెంబర్ 09వ తేదీ సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టారు. ఇక్కడ బీజేపీ హావా కొనసాగిస్తోంది. 15 స్థానాలకు గాను 9 చోట్ల కమలం అభ్యర్థులు ఆధిక్యం కనబరుస్తున్నారు. కాంగ్రెస్ -3, జేడీఎస్ -2, ఇతర�

    నేడు కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు : తేలనున్న యడియూరప్ప సర్కార్‌ భవితవ్యం

    December 9, 2019 / 02:40 AM IST

    కర్ణాటకలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఉప ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టీ కర్ణాటకపైనే ఉంది.

    తగ్గుతున్న ఉల్లి ధరలు

    December 7, 2019 / 08:00 AM IST

    గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్నఉల్లి ధరలు ఏపీలో తగ్గు ముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది, రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ అధికారుల దాడులు.. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిపివేయటంతో శనివారం,డిసెంబర్7న కర్నూలు మార్కెట్ లో ఉల్లి క్వింటాలు రూ.8,60

10TV Telugu News