Home » karnataka
కర్ణాటక మాజీ హెచ్ డీ కుమారస్వామి ఇక పాకిస్థాన్ వెళ్లిపోవటం మంచిది అంటూ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి శ్రీరాములు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (జనవరి 24,2020)న చిత్రదుర్గలో మీడియాతో మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ..కుమారస్వామి ఓటుబ్యాంకు
కాసేపట్లో కౌంటింగ్.. రిజల్ట్ మాట ఎలా ఉన్నా.. మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు పార్టీలు అప్పుడే కసరత్తు మొదలెట్టాయి. గెలుపు గుర్రాలను శిబిరాలకు తరలించడం..
భర్త పెట్టే బాధలు భరించలేక ఆ ఇల్లాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆయినా మొదటి భర్త విడిచి పెట్టకుండా అక్కడకూ వచ్చి విసిగించ సాగాడు. దీంతోవిసుగు చెందిన రెండో భర్త మొదటి భర్తను హత్య చేశాడు… వివరాల్లోకి వెళితే కర్ణాటక లోని డీజే హళ్లి
దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలకు సిధ్దమవుతున్నవేళ అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భధ్రత కట్టుదిట్టం చేస్తున్నారు. అయినా కొన్ని చోట్ల సంఘ వ్యతిరేక శక్తులు అలజడి సృష్టించటానికి సిధ్దమవుతూనే ఉన్నాయి. మంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో
ఇక్కడి ఏటీఎంలో వందల నోట్లకు బదులుగా రూ.500 నోట్లు వచ్చి పడుతున్నాయి. అది తెలిసిన జనమంతా ఏటీఎం దగ్గరకు పరుగులు పెడుతున్నారు. ఇదేదో ఆఫర్ అన్నట్టుగా పదుల సంఖ్యలో జనమంతా ఏటీఎం ముందు క్యూ కట్టేశారు. ఈ ఒక్క ఏటీఎంలోనే ఎందుకిలా జరిగిందో అనేది తెలియక అ�
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో ఏపీ కి చెందిన ఒక విద్యార్ధి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విహార యాత్రకు వెళ్లినవారు విషాదంలో మునిగిపోయారు వివరాల్లోకి వెళితే ….అనంతపురం జిల్లా కదిరికి చెం�
ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజధాని మార్పుపై అటు ప్రజల్లో ఇటు రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మాట ఇచ్చిన 48గంటల్లోనే ఇచ్చిన మాట నెరవేర్చారు. ఇటీవల మంగుళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయిత�
పెజావర్ మఠాధిపతి శ్రీవిశ్వేశతీర్థ స్వామీజీ ఆదివారం (డిసెంబర్ 29,2019) ఉదయం శివైక్యం చెందారు. స్వామీజీ వయసు 88 ఏళ్లు. కొన్ని రోజుల కిందట స్వామీజీ ఆరోగ్యం
మందుబాబులకు బెంగళూరు మెట్రో అధికారులు శుభవార్త తెలిపారు. జనవరి 1న అర్ధరాత్రి న్యూ ఇయర్ సందర్భంగా బ్రీత్ అనలైజర్ టెస్టును చేయబోమని వెల్లడించారు.