Home » karnataka
ఈ ఘటన కర్ణాటకలోని ధాన్వాడ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు కెమెరాలో రికార్డు చేసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా, ఈ వీడియో వైరల్ అవుతోంది. అక్కడి మహిళలు చెప్పిన వివరాల ప్రకారం... నిందితుడు బాగా మద్యం తాగి రో�
జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల వేతనాలు పెంచింది కర్ణాటక ప్రభుత్వం. గతం కంటే ఉన్న రోజు వారీ వేతనాన్ని మూడు రెట్లు పెంచుతున్నట్లు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ఫుల్ గా మద్యం తాగి స్కూల్ కు వచ్చాడు. మద్యం మత్తులో క్లాస్ రూమ్ లో నేలపైనే నిద్రపోయాడు. స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఎంత లేపినా లేవలేదు.
బలిపీఠం వద్ద ఉంచిన ఏసు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అయితే చర్చిలోని జీసస్ ప్రధాన విగ్రహానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. చర్చి పాస్టర్ లేని సమయంలో ఈ విధ్వంసం జరిగిందట. విగ్రహ ధ్వంసంతో పాటు విరాళం పెట్టెలోని డబ్బు కూడా కన
బెంగళూరులోని తన నివాసంలో గాలి జనార్దన్ రెడ్డి ఆదివారం ఈ ప్రకటన చేశాడు. రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని, తాను గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాడు.
వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే రమనగర నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనిత కుమారస్వామి.. తన కుమారుడు నిఖిల్ కుమారస్వామి కోసం తన సీటును వదులుకుంటున్నట్లు ప్రకటించారు. రామనగర నియోజకవర్గ ప్రజలు అతనికి తమ ప�
యాత్రకు షెడ్యూలు ప్రకటించాక మార్పులు సరికాదని అధ్యక్షుడు శివకుమార్ అన్నట్లు సమాచారం. ఇలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతుచిక్కని అయోమయం నెలకొంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఏప్రిల్లో జరిగే అవకాశం ఉంది. మార్చిలో షెడ్యూలు విడుదల కావచ్చునని అ�
లింగాయత్ సామాజిక వర్గం వెనుకబడిన కులమని, రిజర్వేషన్లు కల్పించి తమకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని లింగాయత్ ఆందోళనలో పాల్గొన్న నాయకులు తెలిపారు. ప్రస్తుతం బెళగావిలో కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంగా..
చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని మేము అనుకుంటున్నాం. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి అగ్గిరాజేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం బలహీనంగా ఉండడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. చర్చలకు స్వాగతించి, తొందరగా పరిష్కారం చూపితే సరే సరి. లేదంటే మ
సావర్కర్ చిత్రపటం ఏర్పాటుపై అభ్యంతరం చెప్పొద్దంటూ కాంగ్రెస్ పేర్కొనడాన్ని సునీల్ స్వాగతించారు. 75 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ నేతలకు అవగాహన వచ్చిందని ఆయన అన్నారు. సరిహద్దు వివాదానికి సంబంధించి కన్నడ ప్రజల మనోభావాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్త�