Home » Kashmir
మునుపెన్నడూ లేని విధంగా కొత్త కశ్మీర్ను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ మాటిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం నాసిక్లో ఓ బహరింగ సభలో ప్రసగించారు. దశాబ్దాల కశ్మీరీ కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వాల
కశ్మీర్ విషయంలో ప్రపంచమంతా భారత్నే నమ్ముతుంది కానీ, పాకిస్తాన్ ను కాదని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి ఇజాజ్ అహ్మద్ షా తెలిపాడు. కశ్మీర్ విషయంలో ఇస్లామాబాద్ చేసిన కృషి ఎవ్వరికీ కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మ�
నిషేదిత ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవాకు చెందిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు ఇమ్రాన్ ఖాన్ సర్కార్ వేల కోట్ల రూపాయలను కేటాయించిందని పాకిస్తాన్ మంత్రి ఇజాజ్ అహ్మద్షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కు చెందిన హమ్ న్యూస్ చానెల్ లో న�
ఆర్టికల్ 370రద్దు చేస్తూ మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ లో అతిపెద్ద ముస్లిం ఆర్గనైజేషన్.. జమాత్ ఉలేమా హి హింద్(JUH) స్వాగతించింది. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని జమాత్ ఉలేమా చీఫ్ మెహమూద్ మదానీ తెలిపారు. వేర్పాటు వాద ఉద్యమాన్ని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. ఈ మధ్యకాలంలో పదే పదే కశ్మీర్ విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు ట్రంప్. అయితే కొన్ని రోజుల క్రితం ఫ్రాన్స్ లో మోడీతో సమావేశనప్పుడు జమ్మూకశ్మీర్ భా�
భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ శనివారం సంచలన కామెంట్లు చేశారు. ఆర్టికల్ 370రద్దు తర్వాత జమ్మూకశ్మీర్లో విధ్వంసం సృష్టించేందుకు పాక్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇందులో భాగంగా సరిహద్దులో 230మంది ఉగ్రవాదులను పాక్ సిద్ధం చేసి
కశ్మీర్ అంశంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్-పాక్ల మధ్య యుద్ధం తప్పదనిపిస్తోంది. మోడీ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో వెనక్కి తగ్గమని యుద్ధానికైనా సిద్ధమేనంటూ కాలుదువ్వుతుంటే పాక్ పీఎం సంయమనం పాటించాలని చెప్పుకొస్తున్నాడు. ఆర్టికల్ 370రద్దు తర
కశ్మీర్ విషయంలో పాక్ తన వాదనను నెగ్గించుకోవడానికి చేయాల్సినవన్నీ చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఐరాసలో వేసిన పిటిషన్లో ఆయన పేరును వాడుకోగా ఇప్పుడు హర్యాణ సీఎం మనోహర్లాల�
జమ్మూకశ్మీర్ లో శాంతిభద్రతలకు విఘాతం కల్గించేలా హింసను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. జమ్మూకశ్మీర్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం భారత్ అంతర్గత వ్యవహారమని, పాక్ కు గానీ, మరే ఇతర దేశానికి గాన
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ జీ-7 సమ్మిట్ లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సోమవారం(ఆగస్టు 26,2019) భేటీ అయ్యారు. కీలక అంశాలపై ఇరువురూ