Kashmir

    కశ్మీర్ జ్రాదీపోరాలో రాళ్ల దాడి: ట్రక్ డ్రైవర్ మృతి 

    August 26, 2019 / 06:21 AM IST

    దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఆదివారం (ఆగస్టు 25)రాత్రి అల్లరి మూకలు మరోసారి రెచ్చిపోయాయి. జ్రాదీపోరాలో ఆదివారం  రాత్రి 8 గంటలకు ఓ ట్రక్కు డ్రైవర్‌పై అల్లరిమూకలు రాళ్లతో దాడి చేశాయి. ఈదాడిలో ఉర్న్‌హాల్ భీజ్‌భేరా ప్రాంత నివాసి డ్

    ‘మోడీ మొరటు నిర్ణయానికి భారత్‌లో సపోర్ట్ లేదు’

    August 25, 2019 / 08:19 AM IST

    కశ్మీర్ ప్రత్యేక అధికారాలను తొలగించే దిశగా ఆర్టికల్ 370ని రద్దు చేసింది మోడీ ప్రభుత్వం. చారిత్రాత్మక విజయం సాధించిందంటూ పలువురు భారత ప్రముఖులంతా ట్వీట్లు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. రద్దు తర్వాత నుంచి పాక్-భారత్‌ల మధ్య వాతావరణం పూర్తిగా చ

    ముగిసిన ఐదోదశ పోలింగ్

    May 6, 2019 / 12:36 PM IST

    సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముగిసింది.7రాష్ట్రాల్లోని 51లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-6,2019)పోలింగ్ జరిగింది.యూపీలోని 14,జార్ఖండ్ లోని 4,బీహార్ లోని 5,వెస్ట్ బెంగాల్ లోని 7,రాజస్థాన్ లోని 12,మధ్యప్రదేశ్ లోని 7,జమ్మూకశ్మీర్ లోని 2లోక్ సభ స్థానాలకు ఇవాళ

    ముగిసిన నాలుగోదశ పోలింగ్…కశ్మీర్ లో ఓటర్ల అనాశక్తి

    April 29, 2019 / 01:04 PM IST

    నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.తొమ్మిది రాష్ట్రాల్లోని 72 లోక్ సభ స్థానాలకు నాలుగో దశలో భాగంగా ఇవాళ(ఏప్రిల్-29,2019)పోలింగ్ జరిగింది.వెస్ట్ బెంగాల్ లో అత్యధికంగా 76.47శాతం,మధ్యప్రదేశ్ లో 65.86శాతం,ఒడిషాలో 64.05శాతం,జార్ఖండ్ లో 63.40శాతం,రాజస్

    బెంగాల్ లో అత్యధికం…కశ్మీర్ లో అత్యల్పంగా పోలింగ్

    April 29, 2019 / 09:24 AM IST

    లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ(ఏప్రిల్-29,2019)నాలుగోదశ పోలింగ్ జరుగుతుంది.9 రాష్ట్రాల్లోని 72 లోక్ సభ స్థానాలకు నాలుగోదశలో భాగంగా ఇవాళ పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్యాం 2గంటల వరకు వెస్ట్ బెంగాల్ లో అత్యధికంగా 52.37 శాతం పోలింగ్ నమోదైంది.అత్యల్పంగా జమ్మ

    ఓటు వేసిన మాజీ ప్రధాని, మాజీ సీఎంలు

    April 23, 2019 / 10:26 AM IST

    మూడవ దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అస్సాంలోని డిస్ పూర్ లో మన్మోహన్ ఓటు వేశారు. అలాగే కశ్మీర్ మాజీ సీఎం..పీడీపీ నేత మహబూ�

    కశ్మీర్ లో మందకొడిగా…అస్సాంలో రికార్డ్ పోలింగ్

    April 23, 2019 / 04:18 AM IST

    సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) 13 రాష్ట్రాలు,2కేంద్రపాలిత ప్రాంతాల్లో 117 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 9గంటల వరకు అస్సాంలో రికార్డు స్థాయిలో 12.36శాతం పోలింగ్ నమోదు అయింది.బీహార్ లో 12.60శాతం,గోవాలో 2.29శాతం,గ�

    మోడీ మళ్లీ ప్రధాని అయితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం

    April 10, 2019 / 07:34 AM IST

    నరేంద్రమోడీ మరోసారి భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నానన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

    ఉగ్రదాడిలో ఆర్ఎస్ఎస్ నాయకుడు మృతి

    April 9, 2019 / 10:54 AM IST

    మిలిటెంట్ల కాల్పుల్లో చంద్రకాంత్‌ శర్మ,అతనికి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న ఓ పోలీస్ కూడా మృతి చెందినట్లు తెలిపారు.

    15 లక్షలు అకౌంట్స్ లో వేస్తామని ఎప్పుడూ చెప్పలేదు

    April 9, 2019 / 09:58 AM IST

    సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో కొన్ని కీలక అంశాలపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు.

10TV Telugu News