Kashmir

    కుట్ర భగ్నం : ఇద్దరు టెర్రరిస్టులు హతం

    April 6, 2019 / 10:48 AM IST

    జమ్మూకాశ్మీర్ : షోపియాన్ లో టెర్రరిస్టుల కుట్రను సైన్యం భగ్నం చేసింది. పెట్రోలింగ్ వాహనం లక్ష్యంగా టెర్రరిస్టుల దాడికి కుట్ర పన్నారు.

    కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా ప్రమాదకరం

    April 2, 2019 / 12:00 PM IST

    కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లో కొన్ని ప్రమాదకర వాగ్దానాలు ఉన్నాయని,మేనిఫెస్టోలో భారత్ ను విడగొట్టే ఆలోచన కనిపిస్తోందని విమర్శించారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను రాహుల్ గాంధీ మంగళవారం(ఏప్రిల్-2,2019) విడు

    సరిహద్దుల్లో పాక్ కాల్పులు…జవాన్,చిన్నారి మృతి

    April 1, 2019 / 02:15 PM IST

    పాక్ మరోసారి బరితెగించింది.ఎల్ వోసీ దగ్గర తరచూ భారత సైన్యంపై కాల్పులకు తెగబడుతూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది.పూంచ్ సెక్టార్ లో సోమవారం(ఏప్రిల్-1,2019) పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది.పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట

    Jammu And Kashmir Encounter : ఐదుగురు ఉగ్రవాదుల హతం

    March 28, 2019 / 03:43 AM IST

    ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. భారత సరిహద్దులోకి ఎంట్రీ ఇచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. భారత్‌లో ప్రవేశించి ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించేందుకు ట్రై చేస్తున్నారు. వీరిని భారత బలగాలు అడ్డుకుంటున్నాయి. ఎన్ కౌంటర్‌లో ఉగ్రవాదులను భ

    ఫేస్‌బుక్ పొరపాటు: కశ్మీర్ ప్రత్యేక దేశమా?

    March 28, 2019 / 02:27 AM IST

    పుల్వామా ఘటన తర్వాత కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా… పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య వివాదాలకు కారణం అవుతున్న కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా పేర్కొంటూ ఫేస్‌బుక్ చేసిన తప్పును నెటిజన్లు ఏకిపారేశారు. ఇరాన్‌ నెట్‌వర్క్‌లకు లక్ష్యంగా మార

    సరిహద్దుల్లో కాల్పులు…జవాన్ మృతి

    March 21, 2019 / 02:46 PM IST

    కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పదేపదే సరిహద్దుల్లో పాక్ కాల్పులకు తెగబడుతోంది.జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలోని సుందర్ బానీ సెక్టార్ లో గురువారం(మార్చి-21,2019)ఉదయం పాక్ కాల్పులకు తెగబడింది.పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో భారత జవాను �

    ఏమీ వైప‌రీత్యం : కశ్మీర్‌లో మంచు తుఫాన్ – ముగ్గురు మృతి

    March 12, 2019 / 07:35 AM IST

    జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. మంచు తుఫాన్ తీవ్రత ధాటికి తట్టుకోలేక ముగ్గురు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.

    నిఘావర్గాల వార్నింగ్ : పుల్వామా తరహా దాడికి కుట్ర

    March 11, 2019 / 10:55 AM IST

    కశ్మీర్ లో ఉగ్రవాదులు మరో ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నారా? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. కశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్.. పుల్వామా తరహా

    లండన్‌లో భారతీయులపై దాడి

    March 10, 2019 / 03:35 AM IST

    లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనలు ఘర్షణకు దారితీశాయి. భారతీయులపై దాడి జరిగింది. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ

    అందరికీ తెలిసిందేగా : నోబెల్ శాంతి బహుమతికి అర్హుడిని కానన్న ఇమ్రాన్

    March 4, 2019 / 08:59 AM IST

    ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకోవడానికి తాను అర్హుడిని కాదన్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించే వాళ్లు ఎవరైనా సరే తప్పకుండా ఈ బహుమతికి అర్హులేనని అన్నారు. తప్పనిసరిగా కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణం

10TV Telugu News