Home » Kashmir
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న రైతులకు అనుకూలంగా మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమంపై మొదటినుంచి సానుకూల వ్యాఖ్యలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. గోవాలోని దర్బందోరాలో నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీకి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా
పాకిస్తాన్ మళ్లీ కశ్మీర్ రాగాన్ని ఆలపించింది. కశ్మీర్లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ సింపథీ కోసం పాకులాడింది.
న్యూయార్క్ లో జరుగుతున్న యూఎన్ సమావేశంలో భారత ప్రతినిధి స్నేహా దూబే పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చారు. అబద్దాలు కట్టిపెట్టాలని..భారత్ ఆక్రమిత ప్రాంతాలను వదిలివెళ్లాలని వార్నింగ్..
భారత్ తో సత్సంబంధాలు కొనసాగిస్తామని చెబుతూనే కశ్మీర్ పై ప్రశ్నిస్తామని, అది తమ హక్కు అని చెబుతున్నారు తాలిబాన్లు. కశ్మీర్ సహా ప్రపంచంలోని....
పాక్కు తాలిబన్ల బిగ్ షాక్..!
అప్ఘానిస్తాన్ లో మరోసారి తాలిబన్ అధికారం చేపట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో అల్ ఖైదా ఉగ్రసంస్థ మళ్లీ యాక్టివ్ అయింది.
అఫ్ఘానిస్తాన్లో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు 1999లో కాఠ్మండు నుంచి లక్నోకి బయల్దేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు హైజాక్ చేసి కాందహార్కు తీసుకెళ్లి
జమ్ముకశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి తాలిబన్ల సాయం తీసుకుంటామని పాకిస్తాన్ అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ అధికార ప్రతినిధి నీలం ఇర్షాద్ షేక్ వెల్లడించారు.
ప్రపంచమంతా తాలిబాన్ల కుట్రల వెనుక పాకిస్తాన్ ఉందంటూ ఆరోపిస్తోన్న వేళ పాకిస్తాన్ చేసిన ఓ ప్రకటన అనుమానాలు నిజమే అనే సందేశాన్ని ఇచ్చింది.