Home » KCR
కేసీఆర్ను దేవుడు అంటూనే..పార్టీలో ఉన్న నేతలందరినీ టార్గెట్ చేస్తున్నారు. ఏకంగా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందంటూ స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద చర్చకు దారితీశారు కవిత.
BRS లో ముసలం.. రామన్నపై కవితక్క కన్నెర్ర!
"నేను పార్టీ నుంచి బయటకు వెళ్తే ఎవరికి అత్యంత లాభం జరుగుతుందో వాళ్లే నాపై కుట్ర చేశారు. నన్ను, కేసీఆర్ ను విడదీసే కుట్ర జరుగుతోంది" అని కవిత చెప్పారు.
ఈ విచారణల్లో కమిషన్ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి అనే దానిపై ఈ ఇద్దరు నేతలు సమాలోచన జరిపినట్లు తెలిసింది.
ఇలాంటి టైమ్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ను కలిసి మాట్లాడటం చర్చనీయాంశం అవుతోంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో దామోదర్ రావు కవిత ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ మౌనం వెనుక మర్మంపై ప్రొ. నాగేశ్వర్ విశ్లేషణ
కేసీఆర్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా చెబుతున్నానని, కవిత ఇష్యూ ఇక అతికే అవకాశం లేదన్నారు ఈటల.
తెలంగాణ రాజకీయాల్లో కవిత ప్రభావం ఏమాత్రం ఉండదు. అవినీతిలో, కుంభకోణంలో కూరుకుపోయిన వ్యక్తి కవిత..
కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీశ్రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్లకు కాళేశ్వరం ప్రాజెక్టు పై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయ తెలిసిందే.