Home » KCR
అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మంత్రి లోకేశ్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సందర్శించారు. గోపీనాథ్ భార్య, బిడ్డలను వారు ఓదార్చారు. వార�
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
ప్రాజెక్టు స్థల మార్పు నిర్ణయం ఎవరిదని కాళేశ్వరం కమిషన్ ప్రశ్న
దెయ్యాల నాయకుడు ఫాంహౌస్ లో నిద్రపోతున్నాడు. కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేర దాటే వరకు తరిమికొట్టాలి.
గోబెల్స్ బతికి ఉంటే వీళ్ల అసత్యాలను చూసి ఆశ్చర్యపోయేవారని అన్నారు.
కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కేసీఆర్, హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇవాళ కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరుకానున్నారు.
మాట్లాడితే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని విమర్శించే రేవంత్..కవిత అంత మంచి అస్త్రం అందించినా ఎందుకు రియాక్ట్ కాలేదన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.
కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు.