Home » KCR
కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు.
రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
ఈనెల 11న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరుకానున్నారు
రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో తెలంగాణ సమాజం మొత్తం భాగస్వామ్యమైంది.
ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలన్నారు. తెలంగాణ మరింత ప్రగతిని సాధిస్తూ
తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్ ను ప్రారంభించిన కవిత
కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే.. తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లే అన్నారు.
ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి మౌనంగా ఉంటూనే అంతా నడిపించుకుంటూ వస్తున్నారు కేసీఆర్.
అప్పుల ఊబి నుంచి తెలంగాణ రాష్ట్రం బయటపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అన్నారు.
కేసీఆర్ను దేవుడు అంటూనే..పార్టీలో ఉన్న నేతలందరినీ టార్గెట్ చేస్తున్నారు. ఏకంగా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందంటూ స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద చర్చకు దారితీశారు కవిత.