ఈటల రాజేందర్ ‎పై కవిత కామెంట్స్

కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్​కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్‌ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు.