-
Home » Etela Rajender
Etela Rajender
BJP: తెలంగాణ బీజేపీలో గ్రూప్ పాలిటిక్స్.. ఎనిమిది మంది ఎంపీల్లో ఆ ముగ్గురి రూటే సెపరేటు..!
రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ సైతం ఈ మూడు గ్రూపుల్లో ఎందులోనూ చేరకుండా తమ సొంత ఇమేజీని పెంచుకునేందుకు పనిచేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చేది అప్పుడేనా? ఎంపీ లక్ష్మణ్ కామెంట్స్తో..
కిషన్రెడ్డి మళ్లీ అధ్యక్ష పదవి తీసుకోవడానికి ఇష్టపడట్లేదంటున్నారు. కాళేశ్వరం ఇష్యూతో ఈటలకు స్టేట్ చీఫ్ పోస్ట్ దక్కుతుందా లేదా అన్న డైలమా కొనసాగుతోంది.
Kaleshwaram Probe: కాళేశ్వరం ఫైల్స్..ముగ్గురి మాటలో ఏది నిజం?
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు క్యాబినెట్ ఆమోదం ఉందని ఒకరు, అసలు కాళేశ్వరానికి క్యాబినెట్ కు సంబంధమే లేదని మరొకరు, కాదు కాదు క్యాబినెట్ ముందుకు రానైతే వచ్చింది కానీ మిగతా అంశాలన్నీ కేసీఆర్ కే తెలుసని ఇంకొకరు...
హరీశ్ రావు, ఈటల అబద్ధాలు చెప్పారు... నిజాలు ఇవే...: మంత్రి తుమ్మల
ఈటల వ్యాఖ్యల తర్వాత తనకు బాధ, కొంత అనుమానం కలిగాయని తెలిపారు.
కాళేశ్వరం కమిషన్ ఈటలను అడిగిన ప్రశ్నలివే..!
ప్రాజెక్టు స్థల మార్పు నిర్ణయం ఎవరిదని కాళేశ్వరం కమిషన్ ప్రశ్న
కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటల రాజేందర్.. ఆయనపై ఉన్న ఆరోపణలు ఇవే..
కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. ఇవాళ కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరుకానున్నారు.
ఈటల రాజేందర్ పై కవిత కామెంట్స్
కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు.
కేసీఆర్ సహా హరీశ్ రావు, ఈటలకు చేరిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. వారి తేదీల్లో మార్పు.. విచారణకు హాజరవుతారా..?
కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీశ్రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్లకు కాళేశ్వరం ప్రాజెక్టు పై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయ తెలిసిందే.
Kaleshwaram Commission: "కాళేశ్వరం" నోటీసులతో ఈటలకు అధ్యక్ష పగ్గాలు దూరమా!?
ఎమ్మెల్యేల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
బిగ్ బ్రేకింగ్.. కేసీఆర్, హరీశ్ రావు, ఈటలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది.