Home » KCR
గులాబీ బాస్ సైలెంట్గా ఉండటంపై క్యాడర్ ఆందోళన చెందుతుందట.
ఇక ప్రజల్లో వెళ్లడానికి సిద్ధమవుతున్న కవితకు పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది... ఆమె రోల్ ఎలా ఉండబోతుందనేది క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదే సమయంలో ఎటువంటి పోటీ లేని నియోజకవర్గాలపైనా నిర్ణయం తీసుకోకపోవడమే క్యాడర్ను అసంతృప్తికి గురిచేస్తోందని చెబుతున్నారు.
కేసీఆర్ మళ్లీ యాక్టివ్గా తిరగాలని... తన వాగ్ధాటిని ప్రదర్శించాలని కోరుకుంటున్నాయి. మరి కార్యకర్తల కోరికను కేసీఆర్ ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి..
మొత్తానికి కాంగ్రెస్ బుల్డోజర్ ముందుకు కదిలే అంశంలో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ మాత్రం జోరుగా సాగుతోంది. అనుమతి లేని నిర్మాణాల కూల్చివేత మొదలు పెడితే.. అది బిఆర్ ఎస్ కార్యాలయాలకే పరిమితం చేయడం సాధ్యం కాదు..
ఇలాంటి రాజకీయ వివాదాల కారణంగానే రాజీవ్ విగ్రహ ఆవిష్కరణకు అగ్రనేతలు సోనియా, రాహూల్ గాంధీతో ఏఐసీసీ నేతలు ఎవరూ రాలేదన్న చర్చ జరుగుతోంది.
నేను ఫామ్హౌస్ ముఖ్యమంత్రిని కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఎన్ని సార్లు అయినా ఢిల్లీకి వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
నేను ఫామ్ హౌస్ సీఎంను కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీ వెళ్తా. మూసీ సుందరీకరణ.. తెలంగాణ రూపు రేఖలు మార్చుతుందని రేవంత్ అన్నారు.
ఈ వివాదం వెనుక ఏం జరిగింది...కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక కారణాలేంటనే కోణంలోనూ సీఎం రేవంత్రెడ్డి ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు.
పార్టీ ఫిరాయింపులను పూర్తి స్థాయిలో చేసింది బీఆర్ఎస్ వాళ్లేనని, ఇప్పుడు తమకు నీతులు చెబుతున్నారని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు.