Home » Kerala State
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్టోబర్ 23వతేదీన 5 గంటల పాటు విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. తిరువనంతపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలోని శ్రీపద్మనాభస్వామి ఆలయ సంప్రదాయం ఆరట్టు ఊరేగింపు రన్వే గుండా వెళ్లేందుకు వీలుగా....
కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వ్యవహార శైలిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరవయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బ
దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం ఉదయం ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పలు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది....
కొవిడ్ -19 ఇన్ఫెక్షన్తో పోలిస్తే నిపా వైరస్ సంక్రమణ కేసుల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ల్ హెచ్చరించారు. నిపా వైరస్ కేసుల్లో మరణాల రేటు 40 నుంచి 70 శాతం మధ్య ఉందని, కొవిడ్లో �
కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు కలవరపడుతున్నారు. నిపా వైరస్ సోకిన రోగితో సన్నిహితంగా ఉన్న 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు ఈ వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది. నిపా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకి పెరిగింది....
కేరళ రాష్ట్రంలో ప్రబలుతున్న నిపా వైరస్ కలవరం సృష్టిస్తోంది. నిపా వైరస్ వల్ల ఇద్దరు మరణించగా, మరో నలుగురికి ఈ వైరస్ సోకడంతో కేరళ ప్రభుత్వంతో పాటు కేంద్రం అప్రమత్తమయ్యాయి. ప్రాణాంతకంగా మారిన నిపా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కేరళ రాష్ట్రానిక
కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ ప్రబలుతుండటంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. నిపా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇద్దరు మరణించడంతో కోజికోడ్ జిల్లాలో హెల్త్ అలర్ట్ ప్రకటించింది....
కేరళ రాష్ట్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిస్సూర్ జిల్లాలోని కనిమంగళం ప్రాంతంలో శుక్రవారం ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు....
యూనిఫాం సివిల్ కోడ్కు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయనుంది. యూనిఫాం సివిల్ కోడ్ అమలును ఉపసంహరించుకోవాలని బిజెపి నేతృత్వంలోని కేంద్రాన్ని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు....
కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒమెన్ చాందీ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. 79 ఏళ్ల ఒమెన్ చాందీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు....