Home » kerala
తను మార్నింగ్ వాకింగ్ చేయడానికి రోడ్ బ్లాక్ చేయించాడు ఓ పోలీసు అధికారి.
వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం బుధవారం రోజు కరోనాతో 11 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 58,215 యాక్టివ్ కేసులున్నాయి. ఈ కేసుల శాతం 0.12గా ఉంది. ఇప్పటివరకు మొత్తం 4,32,11,728 కేసులు నమోదుకాగా, 5,24,803 మంది మరణించారు.
వారంలోనే దాదాపు రెట్టింపు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనే దాదాపు 65 శాతం కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో గతవారం 17,380 కేసులు నమోదుకాగా, కేరళళో 14,500 కేసులు నమో�
Gold Rates Today : బంగారం ధరలు పెరిగాయి. భారత బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి.
పరిశుభ్రతతోనే మనల్ని మనం కాపాడుకోగలమంటున్నారు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్. నోరో వైరస్ అనే కొత్త వైరస్ బయటపడటంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలతో ఉండే ఈ వైరస్ ప్రమాద తీవ్రతను ఇంకా అంచనా వేయలేకపోతున్నారు.
కేరళలో మరోసారి నోరో వైరస్ వెలుగులోకి వచ్చింది. కేరళలో రెండు నోరో వైరస్ కేసులు నమోదు అయ్యాయని ప్రభుత్వం నిర్ధారించింది.
కేరళలోని ఇడుక్కి జిల్లా కట్టప్పన్న వద్ద శుక్రవారం జరిగిన ఒక బైక్ యాక్సిడెంట్ను చూసి స్ధానికులు అవాక్కయ్యారు. సినిమాల్లో చూపించినట్లుగా బైక్ గాల్లోకి లేచి పక్కనే ఉన్న కరెంట్ ట్రాన్సఫార్మర్ చుట్టూ ఉన్న కంచెలో పడిపోయింది.
తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి భూషణ్ కుమార్ ఐదు రాష్ట్రాలకు లేఖలు రాశారు.
కొన్నేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన అంటువ్యాధి స్వైన్ఫ్లూ. కొంతకాలంగా దేశంలో స్వైన్ఫ్లూ కేసులు పెద్దగా నమోదు కాలేదు. అందులోనూ మరణాలు ఇంకా తక్కువ. అయితే, తాజాగా కేరళలో స్వైన్ఫ్లూ మరణం నమోదైంది.
కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఒకరినొకరు ప్రేమించుకున్న ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవనం సాగించొచ్చని కోర్టు స్పష్టం చేసింది. లెస్బియన్ జంట కేసులో కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కేరళకు చెందిన ఇద్దరు అమ్మాయిలు గ