Home » key decisions
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యుసి) రేపు సమావేశం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు సిడబ్ల్యుసి భేటీ కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అలాగే రేపు ఎఐసిసి అధ�
బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు ప్లాన్ చేశారు. ప్రతీ బూత్లో రెండు వందల మంది క్రియాశీల కార్యకర్తలు ఉండేలా నిర్ణయించారు. కార్యకర్తలతో సమన్వయం కోసం.. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చే�
ఇక దేవాదాయ శాఖ భూముల ఆక్రమణలకకు అడ్డుకట్ట వేసేలా చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను ఆమోదించనుంది.ఉమ్మడి జిల్లాల జెడ్పి చైర్మన్ల పదవీకాలం పూర్తయ్యేవరకూ కొత్త జిల్లాలకు కొనసాగించే చట్ట సవరణకు ఆమోదించనుంది.
9 మంది ఉన్న జనరల్ బాడీని 19కి పెంచుతూ రెసొల్యూషన్ పాస్ చేశారు. అధ్యక్షుడు లేకుండానే మాజీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
పెరిగిన జిల్లాల నేపథ్యంలో జడ్పీల కాల పరిమితి ముగిసే వరకు కొనసాగించేదుకు కేబినెట్ ఆమోదించింది. పంచాయితి రాజ్ చట్ట, సవరణకు ఆమోదించారు. కొత్త రెవెన్యూ, డివిజన్లకు ఆమోదం లభించింది.
టీచర్స్ యూనివర్శిటీని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కొత్త తరం ఉపాధ్యాయులను సిద్ధం చేయడానికి టీచర్స్ యూనివర్శిటీ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
పలు బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో మెరుగైన సదుపాయాల కల్పన కోసం టీటీడీకి అప్పగిస్తూ చట్ట సవరణ కోసం అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపింది.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ ప్రభుత్వాల హయాంలో హౌజింగ్ కార్పొరేషన్ నుంచి లోన్లు తీసుకున్న పేదలకు ఊరట కలిగించేందుకు వన్టైమ్ సెటిల్మెంట్ సౌకర్యం తీసుకొచ్చింది.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా దెబ్బతో కొట్టుమిట్టాడుతున్న ఆటో ఇండస్ట్రీకి, అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.