Home » Kharif Crops
క్వింటా వరి మద్దతు ధర రూ.69కి పెంచి రూ.2,369గా నిర్ణయించింది.
Kharif Crops : ఖరీఫ్ పంటలు చాలా వరకు చివరి దశకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల రబీపంటలకు సిద్ధమవుతున్నారు రైతులు. అయితే చివరి దశలో ఉన్న వేరుశనగలో చీడపీడలు ఆశించాయి.
Kharif Crops : ఖరీఫ్ లో వేసిన పత్తి, వరి, కంది పంటలు వివిధ దశల్లో ఉన్నాయి. చాలాచోట్ల పత్తితీలుతు తీస్తుండగా కొన్ని చోట్ల కాయదశలో ఉన్నాయి.
Kharif Crops : ఖరీఫ్ పంటల సాగులో పాటించాల్సిన యాజమాన్యం
Kharif Crops : ప్రస్తుతం ఖరీఫ్ వరిసాగుకు రైతులు సన్నద్దమవుతున్నారు. అధికంగా దీర్ఘ, మధ్యదీర్థకాలిక వరి రకాలను సాగుచేస్తుంటారు.
పచ్చిరొట్ట పైర్ల పెంపకంతో భూసారం పెంచుకొని పెట్టుబడులు తగ్గించుకునే వీలుంది. ఖరీఫ్ పంలకు భూములను ఏవిధంగా సిద్ధం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రాగులు.. బియ్యానికి చక్కటి ప్రత్యామ్నాయ చిరుధాన్యం. ఒకప్పుడు రాగి సంగటి పేరు చెబితే మొహం చాటేసిన సంపన్న వర్గాలు.. నేడు అనేక ఆరోగ్యసమస్యల వల్ల, తమ ఆహారపు అలవాట్లలో దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు, వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టనారుమళ్ల పెంపకం చేపడుతుండగా, అధికశాతం మంది రైతులు దంప నారుమళ్లు పోస్తున్నారు .
గతేడాదితో పోలిస్తే వానాకాలం సాగులో అదనంగా పంటల సాగు చేసేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. అయితే ఒకే వర్షానికి విత్తనాలు వేయకుండా రైతులు సంయమనం పాటించాలి. నేలంతా తడిసిన తర్వాత వర్షాలకు అనుకూలంగా విత్తనాలు వేసుకోవాలని సూచిస్తున్నారు అధిక�
వర్షాధారంపై అధారపడి భూములు సాగు చేసే రైతులు రానున్న ఖరీఫ్ కు ఇప్పటి నుండే సన్నధ్ధం కావాల్సిన అవసరం ఉంది. జూన్ నెల నుంచి అక్టోబరు వరకు సాగయ్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు.