Kidnapped

    భీమిలీ బీచ్‌లో లోకేశ్ కిడ్నాప్..చిత్రహింసలు పెట్టిన కిడ్నాపర్లు..పరిస్థితి విషమం

    February 13, 2020 / 07:17 AM IST

    పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. విశాఖపట్నం భీమిలీ బీచ్ లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన లోకేష్ కిడ్నాప్ కు గురయ్యాడు. లోకేశ్ ను కిడ్నాపర్లు చిత్రహింసలు పెట్టారు. వారి తల్లి వరలక్ష్మికి ఫోన్ చేసిన ఫో

    అలా దొరికిపోయింది : ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాపైన చిన్నారి క్షేమం

    November 30, 2019 / 02:13 AM IST

    మిస్టరీ వీడింది. ఉత్కంఠకు తెరపడింది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. చిన్నారి క్షేమంగా ఉంది. పోలీసులు చిన్నారిని తీసుకొచ్చారు.

    అదే నిర్లక్ష్యం : ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ లో పసిబిడ్డ మాయం

    November 26, 2019 / 07:04 AM IST

    ప్రభుత్వ ఆస్పత్రులలో అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఖమ్మం ఆస్పత్రిలో ఓ పసిబిడ్డ మాయం కలకలం సృష్టించింది. మంగళవారం (నవంబర్ 26) ఉదయం నుంచి శిశువు కిడ్నాప్ కు గురైంది. పాలుతాగే బిడ్డ కనిపించకుండా పోవటంతో కన్నతల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంద

    హయత్‌నగర్‌లో బాలిక కిడ్నాప్‌ కలకలం

    November 6, 2019 / 04:24 PM IST

    హైదరాబాద్‌ లోని హయత్‌నగర్‌లో బాలిక కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. బాలికను కిడ్నాప్‌ చేసిన దుండగులు.. నాగర్‌కర్నూల్‌ వైపు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

    అప్పు తీర్చలేదని 8 నెలల బాబు కిడ్నాప్ 

    September 18, 2019 / 04:50 AM IST

    తల్లిదండ్రులు చేసిన అప్పు తీర్చలేని 8 నెలల బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.  బాలుడిని కిడ్నాప్ చేసి జైపూర్ తీసుకెళ్లారు.డబ్బులు పట్టుకుని వచ్చి..బాలుడికి తీసుకెళ్లమని చెప్పారు. దీంతో భయాందోళనలకు గురైన తల్లిదండ్రులు ప

    గుంటూరులో కిరాతకం : కిడ్నాప్ అయిన బాలుడు హత్య

    April 25, 2019 / 05:54 AM IST

    కిడ్నాప్ సుఖాంతం అవుతుందని అందరూ అనుకున్నారు. కొడుకు క్షేమంగా వస్తాడని ఊహించిన ఆ తల్లిదండ్రులకు షాక్ తగిలింది. కిడ్నాపర్లు గర్భశోకాన్ని మిగిల్చారు. గుంటూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన విషాదాన్ని నింపింది. కిడ్నాప్‌కు గురైన సాయి

    చెల్లితో ముచ్చట్లు : యువకుడిని కిడ్నాప్ చేసి గుండు కొట్టించి

    April 24, 2019 / 07:47 AM IST

    అన్నలు ఉండే చెల్లెళ్లతో మాట్లాడేటప్పుడు జర భద్రంగా ఉండాలె. ఎందుకంటే ఇదిగో ఇటువంటి పరిస్థితికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. తన చెల్లితో మాట్లాడుతున్న ఓ యువకుడిని కిడ్నాప్ చేసి అన్న ఉదంతం వెలుగులోకొచ్చింది. అంతటితో ఊరుకోకుండా అతనికి గుండు కొట్�

    కవలల హత్య : యూపీ, మధ్యప్రదేశ్‌లో హై టెన్షన్

    February 24, 2019 / 12:17 PM IST

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కవలల దారుణ హత్యపై ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముక్కు పచ్చలారని కవలలు విగతజీవులుగా కనిపించడంతో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చ

10TV Telugu News