Home » Kidnapped
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. విశాఖపట్నం భీమిలీ బీచ్ లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన లోకేష్ కిడ్నాప్ కు గురయ్యాడు. లోకేశ్ ను కిడ్నాపర్లు చిత్రహింసలు పెట్టారు. వారి తల్లి వరలక్ష్మికి ఫోన్ చేసిన ఫో
మిస్టరీ వీడింది. ఉత్కంఠకు తెరపడింది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. చిన్నారి క్షేమంగా ఉంది. పోలీసులు చిన్నారిని తీసుకొచ్చారు.
ప్రభుత్వ ఆస్పత్రులలో అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఖమ్మం ఆస్పత్రిలో ఓ పసిబిడ్డ మాయం కలకలం సృష్టించింది. మంగళవారం (నవంబర్ 26) ఉదయం నుంచి శిశువు కిడ్నాప్ కు గురైంది. పాలుతాగే బిడ్డ కనిపించకుండా పోవటంతో కన్నతల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంద
హైదరాబాద్ లోని హయత్నగర్లో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు.. నాగర్కర్నూల్ వైపు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
తల్లిదండ్రులు చేసిన అప్పు తీర్చలేని 8 నెలల బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. బాలుడిని కిడ్నాప్ చేసి జైపూర్ తీసుకెళ్లారు.డబ్బులు పట్టుకుని వచ్చి..బాలుడికి తీసుకెళ్లమని చెప్పారు. దీంతో భయాందోళనలకు గురైన తల్లిదండ్రులు ప
కిడ్నాప్ సుఖాంతం అవుతుందని అందరూ అనుకున్నారు. కొడుకు క్షేమంగా వస్తాడని ఊహించిన ఆ తల్లిదండ్రులకు షాక్ తగిలింది. కిడ్నాపర్లు గర్భశోకాన్ని మిగిల్చారు. గుంటూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన విషాదాన్ని నింపింది. కిడ్నాప్కు గురైన సాయి
అన్నలు ఉండే చెల్లెళ్లతో మాట్లాడేటప్పుడు జర భద్రంగా ఉండాలె. ఎందుకంటే ఇదిగో ఇటువంటి పరిస్థితికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. తన చెల్లితో మాట్లాడుతున్న ఓ యువకుడిని కిడ్నాప్ చేసి అన్న ఉదంతం వెలుగులోకొచ్చింది. అంతటితో ఊరుకోకుండా అతనికి గుండు కొట్�
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కవలల దారుణ హత్యపై ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముక్కు పచ్చలారని కవలలు విగతజీవులుగా కనిపించడంతో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చ