kill

    ఆవును రక్షించేందుకు వెళ్లి మహిళ మృతి

    September 5, 2019 / 06:39 AM IST

    విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కోడూరులో విషాదం నెలకొంది. ఆవు ఆకలి తీర్చేందుకు వెళ్లి… ఓ మహిళ తనువు చాలించింది. ఓ స్థలంలో ఆవు గడ్డి మేస్తుండగా…. అక్కడ పడి ఉన్న కరెంట్‌ వైరు కాలికి తగిలి ఆవు చనిపోయింది.  ఇది గమనించిన రాములమ్మ ఆవును రక్షించాల�

    భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కత్తితో పొడిచి చంపాడు

    September 1, 2019 / 04:02 PM IST

    సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో అల్లుడు అత్తను కత్తితో పొడిచి చంపాడు.

    భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య

    August 30, 2019 / 10:41 AM IST

    కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వేధింపులు తాళలేక ఓ భార్య కట్టుకున్న భర్తను కడతేర్చింది. రోకలి బండతో కొట్టి చంపేసింది.

    కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం : 15 మంది మృతి

    May 11, 2019 / 01:27 PM IST

    ఏపీ స్టేట్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మే 11వ తేదీ మధ్యాహ్నం వెల్దుర్తి క్రాస్ రోడ్డు దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. 15 మంది చనిపోయారు. మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్రాస్ రో�

    వీడియో : బాబోయ్ ఈ-బైక్ పేలి 5మంది మృతి

    May 5, 2019 / 04:17 PM IST

    చైనా : ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి ఘటన ఒకటి చైనాలో జరిగింది. ఈ-బైక్ పేలి 5 మంది చనిపోయారు.

    చెరువులో ఈతకు వెళ్లి తాత, ముగ్గురు పిల్లలు మృతి

    May 5, 2019 / 06:12 AM IST

    పెద్దపల్లి జిల్లా విషాదం నెలకొంది. చెరువులో ఈతకు వెళ్లి తాతతోపాటు ముగ్గురు పిల్లలు మృతి చెందారు. సిద్దార్థ, ఆదర్శ్, జిత్తు అనే పిల్లలు వేసవి సెలవుల్లో ఓదెల మండలం కొలనూర్ లో ఉంటున్న తాత కస్తూరి రాజయ్య దగ్గరకు వెళ్లారు.  అయితే ముగ్గురు మనవళ్�

    జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదుల హతం

    May 3, 2019 / 06:23 AM IST

    జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హత మయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాన్ కు గాయాలయ్యాయి.  దక్షిణ కాశ్మీర్ లోని హిమామ్ షాహీబ్ ప్రా�

    లారీ డ్రైవర్ ను కొట్టి చంపిన బైక్ రైడర్

    May 1, 2019 / 08:02 AM IST

    మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఓ బైక్ రైడర్.. లారీ డ్రైవర్ ను కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్ర గొండియా జిల్లాకు చెందిన రహీమ్ లారీ డ్రైవర్. లారీని డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ కు వస్తున్నాడు. మార్గంమధ్యలో మంచిర్యాల �

    నేరేడ్‌మెట్‌లో దారుణం : రిటైర్డ్ ఆర్మీ అధికారి కొడుకు అనుమానాస్పద మృతి

    April 30, 2019 / 01:59 AM IST

    హైదరాబాద్ : నేరేడ్ మెట్ ఆర్కేపురం బాలాజీనగర్ కాలనీలో దారుణం జరిగింది. బుల్లెట్ గాయంతో సొహైల్ (22) అనే యువకుడు మృతి చెందాడు. సొహైల్ తండ్రి మహరుద్దీన్ రిటైర్డ్ ఆర్మీ అధికారి. ప్రస్తుతం ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. సొహైల్ ది హ

    ఉగ్రశిబిరంలోనే ఆత్మాహుతి దాడి : ఆరుగురు చిన్నారులు సహా 15మంది మృతి

    April 27, 2019 / 06:04 AM IST

    శ్రీలంకలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఈస్టర్ వేడుకల రోజున మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు టార్గెట్ గా భద్రతా బలగాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. సమ్మంతురై ప్రాంతంలో గాలింపు చేస్తుండగా  ఉగ్రవాదులు ఒక్కసారిగా బలగాలపై కాల్పులు జరిపారు.  �

10TV Telugu News