kill

    నల్లగొండ జిల్లాలో బాంబు పేలుడు : పెంపుడు కుక్క మృతి

    April 25, 2019 / 11:34 AM IST

    నల్లగొండ జిల్లాలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. బాంబు పేలి పెంపుడు కుక్క మృతి చెందింది. తుంగతుర్తి మండలం అన్నారంలో బండ్ల పుల్లయ్య పెంపుడు కుక్క నాటు బాంబును కొరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి

    శ్రీలంక పేలుళ్లలో హైదరాబాద్ వాసి మృతి

    April 22, 2019 / 03:33 PM IST

    శ్రీలంక పేలుళ్లలో హైదరాబాద్ వాసి మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి మణికొండకు చెందిన మాకినేని శ్రీనివాసబాబుగా తెలుస్తోంది. అయితే పేలుళ్లు జరిగే సమయానికి సినీ నటుడు శివాజీ రాజా కొలంబోలో ఉండాల్సింది. చివరి నిమ�

    ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం : ఇద్దరు మృతి 

    April 22, 2019 / 12:26 PM IST

    ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.3గా నమోదైందని యూఎస్‌జీఎస్‌ తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌ ప్రాంతంలో ప్రకంపనలు చోటుచేసుకొని పలు భవనాలు నేల మట్టమయ్యాయి. ఈ భూకంప కేంద్ర�

    తమిళనాడులో తొక్కిసలాట : ఏడుగురు మృతి

    April 21, 2019 / 06:42 AM IST

    తమిళనాడులో విషాదం నెలకొంది. తిరుచ్చిలోని తురయ్ లో కరుప్పుస్వామి రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్�

    ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి

    April 21, 2019 / 03:06 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ హైవేపై వేగంగా దూసుకొచ్చిన బస్సు ఓ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 34 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరి�

    ముగ్గురు చిన్నారుల గొంతుకోసిన తండ్రి : ఇద్దరు మృతి

    April 17, 2019 / 02:34 AM IST

    సంగారెడ్డి : రామచంద్రాపురం బొంబాయి కాలనీలో దారుణం జరిగింది. కన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో ముగ్గురు పిల్లల గొంతుకోశాడు. ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కుట�

    టీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా : డ్రైవర్, కండక్టర్ మృతి

    April 16, 2019 / 01:40 AM IST

    కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట దగ్గర ప్రమాదవశాత్తు టీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ మృతి చెందారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందిగామ ఆస్పత్రి�

    వివాహేతర సంబంధం : వ్యక్తిని హత్య చేసిన మహిళ

    April 14, 2019 / 09:55 AM IST

    చిత్తూరు జిల్లా పీలేరులో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో రవి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కొత్తపల్లికి చెందిన గణపతి, ధనలక్ష్మి దంపతులు. ఇరువురి మధ్య గొడవలు జరగడంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ధనలక్ష్మి రవి అన

    ప్రియురాలిని చంపి మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టిన ప్రియుడు

    April 14, 2019 / 09:38 AM IST

    మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌లో దారుణం జరిగింది. సూరారంకాలనీలోని కృషి స్కూల్‌ సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను చంపి… మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి పడవేశారు. అయితే మృతురాలు ఆర్‌సీ పురానికి చెందిన మహిళ అని పోలీసులు గుర్తించ

    డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి

    April 3, 2019 / 02:14 AM IST

    హైదరాబాద్‌ : నగరంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలి తీసుకుంది. సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సీసీఎస్ సమీపంలో ఓ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మ�

10TV Telugu News