Home » killed
Tamilnadu woman killed sister and child : అక్క చెల్లెళ్లంటే ఒకరికి కష్టమొస్తే మరొకరు తోడుగా ఉంటారు. అక్కను అమ్మగా చెల్లిని కూతురిగా అక్కున చేసుకునే అక్కలను చూశాం. కానీ ఆస్తి కోసం అక్కను..ఆమె కూతుర్ని అత్యంత దారుణంగా హత్య చేసిన దారుణం తమిళనాడులో జరిగింది. ఆస్తి దక్కద�
Tejashwi on Munger incident బీహార్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్. ముంగేర్ ఫైరింగ్ ఘటనపై నితీష్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ముంగెర్ లో పోలీసులు జరిపిన కాల్పులను తాము ఖండిస్తున్నామన్నారు. కాగా, ముంగేర్ లో సోమవారం రాత్రి 11:30
Divya Tejaswini was killed by Nagendra : – ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్వినిది హత్యేనని తేలింది. పోస్టుమార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్ నివేదికలు ఇవే స్పష్టం చేశాయి. దివ్య ఒంటిపైనున్న కత్తిపోట్లు తనకు తానుగా చ
Deekshit Reddy:మహబూబాబాద్ లో 9 ఏళ్ల దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ విషాదంగా ముగియడం పట్ల ఎస్పీ కోటిరెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దొరికిపోతాననే భయంతో నిందితుడు హత్య చేశాడని, ఈ ఘటనలో ఒక్కడే నిందితుడిన తేల్చామని ఎస్పీ వెల్లడించారు. మొదట డబ్బు డిమాండ్ చే�
Crime News: Doctor dates married patient : వైద్యం కోసం తన దగ్గరకు వచ్చే ఒక పేషెంట్ తో డాక్టర్ ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు. అప్పటికే ఇద్దరికీ పెళ్లైంది… కనుక డేటింగ్ చేయటం మొదలెట్టారు. ప్రేమలో మాధుర్యాని చవి చూస్తున్నారు. ఇదే ఆనందం జీవితాం
Five Naxals killed in gunbattle మహారాష్ట్రలో ఆదివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లా కొసమి-కిసనెల్లి అటవీప్రాతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసా�
karnataka girl killed by family ఫ కుల జాఢ్యం కారణంగా ఎంతో మంది హత్యకు గురవుతున్నారు. సాంకేతికతో దూసుకపోతున్న తరుణంలో..పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. అదృశ్యమైన యువతి విగత జీవిగా కనిపించిన కేసులో తండ్రే నిందితుడని తేలింది. పరువు హత్యగా నిర్ధారించారు. అన్యమతస్�
teacher killed in france :ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఓ దుండగుడు ఉపాధ్యాయుడి తల నరికేశాడు. విద్యార్థులకు మహ్మద్ ప్రవక్త కార్టున్లను చూపించాడని ఆగ్రహంతో ఈ చర్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన పోలీసులు ఆ ధుండగుడిని కాల్చి చంపేశారు. ఉగ్రవాద
Mahesh murder case : విజయవాడ కమిషనరేట్ ఉద్యోగి మహేశ్ హత్య కేసు మిస్టరీ వీడడం లేదు. ఎవరు చంపారు ? హత్యకు ఎవరు ప్లాన్ చేశారనే దానిపై క్లారిటీ రావడం లేదు. ఓ వైపు పోలీసులు దర్యాప్తు జరుపుతున్న క్రమంలో..హత్యకు గురైన మహేశ్ సోదరి సంచలన ఆరోపణలు చేశారు. మహేశ్ ను ఫ్�
uttar pradesh:మనుషుల్లో ఈజీ మనీ కోసం…. సుఖాల కోసం నేరాలు చేయటం తేలిక అయిపోయింది. ఒకసారి తప్పుచేసి ఆ తప్పు చేయటానికి మరో తప్పు చేయటానికి కూడా నేరస్ధులు వెనుకాడటం లేదు. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయి…వ్యవస్ధలు బలోపేతమైన ఈ రోజుల్లో నేరాలు చేయటం “అ