Home » killed
సెల్ ఫోన్ చార్జర్ తో ఉరి వేసి హత్యచేశాడు ఓ వ్యక్తి. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఈ దారుణానికి ఒడి గట్టాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పరవాడ మండలంలో జరిగింది. పరవాడ మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన ధర్మరాజు అనే వ్యక్తి ఫార్మా కంపె
పెళ్లై భర్తకు దూరంగా ఉంటున్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ కొన్నాళ్లనుంచి సహజీవనం కూడా చేస్తున్నారు. ఇంతలో ఏమైందో ఏమో ప్రియురాలిపై అనుమానం పెరిగింది. తనతో కాక మరోకరితో కూడా ఆమె సన్నిహితంగా మెలుగుతున్నట్లు ప్రియుడు అనుమానించ�
నల్లగొండ జిల్లాలో అనుముల మండలం హజారి గూడెంలో అన్నదమ్ముల దారుణ హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఓ కేసు విషయంలో బైయిల్ పై విడుదలైన ముగ్గురు అన్నదమ్ములు విడుదలయ్యారు. అదే కేసుపై రేపు అంటూ మంగళవారం(ఆగస్టు 4,2020)న కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమ�
ఉత్తరప్రదేశ్ లోని బరేలి జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రియురాలితో సన్నిహితంగా ఉన్నప్పుడు చూశాడని ఆమె ఆరేళ్ల తమ్ముడిని ఓ ప్రియుడు గొంతుకోసి చంపేశాడు. ఈ విషయం ఆలస్యం గా వెలుగు చూడటంతో పోలీసులు కేసు నమోదు చేసారు. బరేలి జిల్లాలోని ఈద్జాగిరి గ�
అవును మీరు వింటున్నది నిజమే. కుక్క కొనుగోలు చేయడానికి వచ్చిన వారి మధ్య చెలరేగిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారిపోయింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కరోనా కష్టం అంతా ఇంతా కాదు. ఉన్న బతుకుదెరువు పోవడంతో ట్రాక్టర్ కొనుక్కుని పనిచేసుకోవాలని భావించిన ఓ వ్యక్తి భార్య నగలు అడిగి ఆమె చేతిలో దారుణ హత్యకు గురైన అత్యంత దారుణ విషాద ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..పలమనేర
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో తోడల్లుడిని దారుణంగా నరికి చంపాడు ఒక వ్యక్తి. తమిళనాడులోని టూటికోరన్ జిల్లాలో నివసించే విఘ్నేశ్వరన్(28), ప్రేమ్ కుమార్(27) తోడల్లుళ్లు. ఇద్దరి భార్యలు అక్క చెల్లెళ్లు. ఆటోరిక్షా నడుపుకునే ప్ర
భర్త పెట్టే వేధింపులు తాళలేక హత్య చేసింది ఓ ఇల్లాలు. ఇందుకు అత్తగారు సహకరించింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నక్కపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లోకనాధ రెడ్డి రోజు ఏదో ఒక కారణంతో భార్యను వేధించేవాడు. అకారణంగా రోజు భర్త తనత�
హైదరాబాద్ ఎల్బీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. స్దానిక జనప్రియ కాలనీలోని ఫ్యామిలీ కేర్ సెంటర్ లో హేమలత (23) అనే మహిళ హత్యకు గురైంది. సహోద్యోగి వెంకటేశ్వరరావు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. లాక్ డౌన్ కారణంగా రెండు వారాల పాటు ఇంటికి వెళ్ళి వచ్చిన
తనను ప్రేమంచడం లేదని, ప్రేమను వ్యతిరేకిస్తోందని ప్రియురాలిని కత్తితో కసితీరా పొడిచాడు. అడ్డుగా వచ్చిన తండ్రిని సైతం వదల్లేదు ఆ ప్రేమోన్మాది. అతడిపై కూడా దాడి చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న ఆ యువతిని ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందు�