killed

    జలియాన్ వాలాబాగ్ ఘటనకు నేటికి 101ఏళ్లు

    April 13, 2020 / 03:27 PM IST

    వందలాది మంది అమాయక భారతీయులు బ్రిటీష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన  జ‌లియ‌న్ వాలాబాగ్ ఘ‌ట‌న‌కు శనివారం(ఏప్రిల్-13,32019)నాటికి 101ఏళ్లు. ఈ సందర్భంగా అమరవీరులకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్,ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాం

    బిగ్ బ్రేకింగ్ : అమెరికాలో ఒక్క రోజే 2 వేల మంది మృతి!

    April 11, 2020 / 04:14 AM IST

    అగ్రరాజ్యం ఇప్పుడు వణికిపోతోంది. ఎదో శత్రుదేశంతో కాదు..కరోనా రాకాసితో. వేలాది మంది చనిపోతున్నారు. ఒక్క రోజులోనే రెండు వేల మంది చనిపోతుండడంతో అక్కడ ఎలాంటి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య అధికమౌతున్నాయి.

    ఇండియాను వదలని కరోనా : 4 వేల 281 కేసులు..24 గంటల్లో 32 మంది మృతి

    April 7, 2020 / 02:56 AM IST

    ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2020, ఏప్రిల్ 06వ తేదీ సోమవారం రికార్డు స్థాయిలో 704 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా తొలి కేసు నమోదైన తర్వాత ఈ స్థాయిలో కేసులు రిజిస్టర్ కావడం దేశంలో ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో మొత్తం కే

    కరోనా భూతం : ఇండియా 2069 కేసులు..53 మంది మృతి

    April 3, 2020 / 02:10 AM IST

    ఇండియాలోనూ కరోనా మహమ్మారి రెక్కలుచాచింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 2069కి చేరాయి. 53 మంది ఈ వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం కేసులు 293కి చేరాయి. ఇందులో గురువారం ఒక్కరోజే 141 కేసులు నమోదయ్యాయి. మొత

    భయాందోళనలో అమెరికన్లు: 9/11 ఉగ్రదాడి మరణాల కన్నా…కరోనా మృతులే ఎక్కువ

    April 1, 2020 / 07:38 AM IST

    అగ్రరాజ్యంపై కరోనా(COVID-19) మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు అమెరికన్లు వణికిపోతున్నారు. ముఖ్యంగా న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడం ఆందోళనకరంగా పరిణమించింది.న్యూయార్క్‌ లో 75,983 కేసులు నమోదు అవగా,న్యూజ�

    కరోనా పిడికిలిలో ఇండియా : 733 కేసులు..20 మంది మృతి

    March 27, 2020 / 04:38 AM IST

    ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. వేలాది మందిని బలి తీసుకొంటోంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి భారతదేశాన్ని వణికిస్తోంది. లాక్ డౌన్ ప్రకటించినా కేసుల నమోదు మాత్రం ఆగడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. 2020, మార్చి 27వ తేదీ శ�

    బ్రేకింగ్ న్యూస్ : ఇండియాలో కరోనా..తమిళనాడులో తొలి మృతి

    March 25, 2020 / 02:44 AM IST

    భారతదేశం లో కరోనా పంజా విసురుతోంది. మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. తాజాగా మరో మరణం చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించింది. మధురై లోని రాజాజీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న 54 ఏళ్ల వ్య�

    చేతులు ఎలా వచ్చాయి తల్లి : ఆడ శిశువు నోట్లో జిల్లేడు పాలు పోసి చంపేశారు

    March 21, 2020 / 07:11 AM IST

    తమకు ఆడబిడ్డ పుట్టిందని పురిట్లోనే కొంతమంది చంపేస్తున్నారు. ఆడబిడ్డ అంటే..భారంగా భావించి కనడానికి ఇష్టం చూపడం లేదు. కుదరకపోతే..పుట్టిన తర్వాత..చంపేస్తున్నారు. భేటీ బచావో..భేటీ పడావో అంటూ ఎంత ప్రచారం చేపడుతున్నా..ఎక్కడో ఒక దగ్గర భ్రూణ హత్యలు జ�

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా : 8 వేల 943 మంది మృతి..ఏ దేశంలో ఎంత మంది చనిపోయారంటే

    March 19, 2020 / 01:07 AM IST

    కరోనా వైరస్.. ప్రపంచంపై విరుచుకుపడుతోంది.. ఇప్పటికే 173 దేశాల్లో ఈ మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 19వేల కొత్త కేసులు నమోదవగా.. ఏకంగా 944మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వా�

    కరోనా రాకాసి : ఇటలీలో 2500 మంది మృతి

    March 18, 2020 / 01:25 AM IST

    కరోనా రాకాసి ఇటలీని వణికిస్తోంది. ఈ దేశంలో ఇప్పటి వరకు కరోనాతో… 2500లకుపైగా ప్రజలు ప్రాణాలు వదిలారు. 2020, మార్చి 17వ తేదీ మంగళవారం ఒక్క రోజే 345 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇటలీలో ఇప్పటి వరకు 31,510 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 3వ�

10TV Telugu News