Home » killed
తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా గుంటూరు జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలు అధికమౌతున్నాయి. మంగళగిరిలో జ్యోతి హత్య ఇన్సిడెంట్ మరిచికపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న యువతిని గొంతుకోశాడో దుర్మార్గుడు. �
అగ్రరాజ్యంలో మరొక తెలంగాణ వాసిని పొట్టన పెట్టుకున్నారు దుండగులు. ఎన్నో ఆశలు..జీవితంలో లక్ష్యాలు సాధించాలి…అని అనుకుని అమెరికాలో ఉద్యోగం దక్కించుకున్న తెలంగాణ వాసిని కాల్చి చంపేశారు. ఇప్పటికే ఎంతో మంది అక్కడ మత్యువాత పడుతున్నారు. తాజాగ�
జైపూర్ సెంట్రల్ జైల్లో దారుణం జరిగింది. పుల్వామా దాడికి నిరసనగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న పాక్ కి చెందిన ఓ ఖైదీని తోటి భారత ఖైదీలు దారుణంగా హింసించి చంపిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో అరెస్ట్ అ
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం బాలిక ప్రాణం తీసింది.
మేడ్చల్ : జిల్లా ఘట్కేసర్లో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లికి ప్రతిరూపంగా పుట్టిన పండంటి బాబుతోపాటు భార్యను కడతేర్చాడో కసాయి. కర్రతో కట్టిచంపి ఆపై పెట్రోల్పోసి తగులబెట్టాడు. అనంతరం పాలకుర్తిలో పోలీసుల దగ్గర లొంగిపోయాడు. మంటగలుస్తున�
పెళ్లైన నాలుగు రోజులకే షార్ట్ సర్క్యూట్ తో నవ వధువు మృతి చెందింది.
షిల్లాంగ్ : మేఘాలయలో మరో గని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈస్ట్ జయంతియా జిల్లాలో అక్రమ బొగ్గు గనిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జలయా గ్రామంలోని గని నుంచి రెండు మృతదేహాలను వెలికి తీశారు. ఎలద్ బరే అనే వ్యక్తి కనిపి�
కర్నూలు : బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. యాగంటి పుణ్యక్షేత్రానికి వెళ్లివస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణలో