killed

    గుంటూరులో మరో ‘జ్యోతి’ : యువతి గొంతు కోశాడు

    February 21, 2019 / 12:39 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా గుంటూరు జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలు అధికమౌతున్నాయి. మంగళగిరిలో జ్యోతి హత్య ఇన్సిడెంట్ మరిచికపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న యువతిని గొంతుకోశాడో దుర్మార్గుడు. �

    ఫ్లోరిడాలో దారుణం : తెలంగాణ వాసిని చంపేశారు

    February 20, 2019 / 03:58 PM IST

    అగ్రరాజ్యంలో మరొక తెలంగాణ వాసిని పొట్టన పెట్టుకున్నారు దుండగులు. ఎన్నో ఆశలు..జీవితంలో లక్ష్యాలు సాధించాలి…అని అనుకుని అమెరికాలో ఉద్యోగం దక్కించుకున్న తెలంగాణ వాసిని కాల్చి చంపేశారు. ఇప్పటికే ఎంతో మంది అక్కడ మ‌త్యువాత పడుతున్నారు. తాజాగ�

    జైపూర్ జైల్లో దారుణం : పాక్ ఖైదీని రాళ్లతో కొట్టి చంపారు

    February 20, 2019 / 12:12 PM IST

    జైపూర్ సెంట్రల్ జైల్లో దారుణం జరిగింది.  పుల్వామా దాడికి నిరసనగా  జైల్లో శిక్ష అనుభవిస్తున్న పాక్ కి చెందిన ఓ ఖైదీని తోటి భారత ఖైదీలు  దారుణంగా హింసించి చంపిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో అరెస్ట్ అ

    వివాహేతర సంబంధం : ఎనిమిదేళ్ల బాలిక దారుణ హత్య

    February 20, 2019 / 04:27 AM IST

    కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం బాలిక ప్రాణం తీసింది.

    మంటగలుస్తున్న మానవత్వం : భార్యను, పండంటి బాబును చంపేశాడు

    February 11, 2019 / 01:37 AM IST

    మేడ్చల్ : జిల్లా ఘట్‌కేసర్‌లో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లికి ప్రతిరూపంగా పుట్టిన పండంటి బాబుతోపాటు భార్యను కడతేర్చాడో కసాయి. కర్రతో కట్టిచంపి ఆపై పెట్రోల్‌పోసి తగులబెట్టాడు.  అనంతరం  పాలకుర్తిలో పోలీసుల దగ్గర లొంగిపోయాడు. మంటగలుస్తున�

    పెళ్లైన 4 రోజులకే : షార్ట్ సర్క్యూట్‌తో నవ వధువు మృతి

    January 27, 2019 / 06:25 AM IST

    పెళ్లైన నాలుగు రోజులకే షార్ట్ సర్క్యూట్ తో నవ వధువు మృతి చెందింది.

    మేఘాలయలో గని ప్రమాదం : ఇద్దరు మృతి 

    January 8, 2019 / 02:19 AM IST

    షిల్లాంగ్ : మేఘాలయలో మరో గని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈస్ట్ జయంతియా జిల్లాలో అక్రమ బొగ్గు గనిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జలయా గ్రామంలోని గని నుంచి రెండు మృతదేహాలను వెలికి తీశారు. ఎలద్ బరే అనే వ్యక్తి కనిపి�

    బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు : ముగ్గురు మృతి 

    January 6, 2019 / 04:15 PM IST

    కర్నూలు : బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. యాగంటి పుణ్యక్షేత్రానికి వెళ్లివస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణలో

10TV Telugu News