killed

    సరిహద్దుల్లో పాక్ కాల్పులు…జవాన్,చిన్నారి మృతి

    April 1, 2019 / 02:15 PM IST

    పాక్ మరోసారి బరితెగించింది.ఎల్ వోసీ దగ్గర తరచూ భారత సైన్యంపై కాల్పులకు తెగబడుతూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది.పూంచ్ సెక్టార్ లో సోమవారం(ఏప్రిల్-1,2019) పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది.పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట

    లోయలో పడిన బస్సు…ఆరుగురు మృతి

    March 24, 2019 / 02:19 PM IST

    మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఆదివారం(మార్చి-24,2019)పాల్ ఘర్ జిల్లాలోని త్రయంబకేశ్వర్ రోడ్డు దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. మధ్యాహ్నాం 2:45గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.నాసిక్ నుంచి బస్సు పాల్ ఘర్ కు వెళ్తుండగా ఈ ప్�

    డ్రైవర్ నిద్రమత్తే కారణం : రెండు బస్సులు ఢీ..60మంది మృతి

    March 22, 2019 / 03:20 PM IST

     పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం(మార్చి-22,2019) ఉదయం రాజధాని ఆక్రాకి 430కిలోమీటర్ల దూరంలోని  బోనో తూర్పు ప్రాంతంలోని అంపొమా టౌన్ లోని కిన్ టాంపో టెకిమన్ రోడ్డుపై రెండు బస్సులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమ

    వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్

    March 21, 2019 / 09:38 AM IST

    వరుస బాంబు పేలుళ్లతో ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ దద్దరిల్లింది. గురువారం(మార్చి-21,2019) ప్రజలందరూ పర్షియన్ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నసమయంలో ఉగ్రవాదులు జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 23మంది తీవ్ర గాయాలపా

    ఊహించని ఉగ్రదాడి : న్యూజిలాండ్ నరమేధాన్ని.. కిరాతకుడు లైవ్ ఇచ్చాడు

    March 15, 2019 / 09:26 AM IST

    న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో శుక్రవారం(మార్చి-15,2019) దుండగులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 50కి చేరింది. మృతుల సంఖ్య 100కి చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.శుక్రవారం కావడంతో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ప్రార్దన�

    అమరజవాన్ విషయంలో తప్పు చేశాం…క్షమాపణలు కోరిన పీకే

    March 4, 2019 / 07:32 AM IST

    హందార్వా ఎన్ కౌంటర్ లో అమరుడైన జవాన్ పింటూ సింగ్ మృతదేహాం ఆదివారం(మార్చి-3,2019) పాట్నా ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న సమయంలో శ్రద్ధాంజలి ఘటించేందుకు సీఎం కానీ,ఏ ఒక్క ఎన్డీయే మంత్రి కాని,పార్టీ సీనియర్ నేత కానీ అక్కడికి రాకపోవడం తీవ్ర దుమారం రేగింది.

    అమ‌ర జ‌వాన్ భార్య ఆగ్ర‌హం : ఫేస్ బుక్ లో కాదు సైన్యంలో చేరి యుద్ధం చెయ్యండి

    March 3, 2019 / 03:19 PM IST

    దేశ‌భ‌క్తి ఉంటే సైన్యంలో చేరి పోరాడాలి త‌ప్ప ఫేస్ బుక్ లో కాద‌ని ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారి భార్య విజేత మందవ్ గేన్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని బుడ్గామ్ లో గ‌త వారం  ఎంఐ-17 వీ5 చాపర్‌ కూలి ఏడుగురు సైనికులు చనిపోయారు. అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్�

    మోడీ ర్యాలీ కోసమే : అమ‌ర‌ జ‌వాన్ కు నివాళుల‌ర్పించ‌ని ఎన్డీయే మంత్రులు

    March 3, 2019 / 02:48 PM IST

    జ‌మ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హంద్వారాలో శుక్ర‌వారం(మార్చి-3,2019) ఉగ్ర‌వాదుల‌కు,భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు మ‌ధ్య జ‌రిగిన ఎదురుకాల్పుల్లో అమ‌రుడైన సీఆర్పీఎఫ్ ఇన్స్ పెక్ట‌ర్ పింటూ కుమార్ సింగ్ మృత‌దేహం ఆదివారం(మార్చి-3,2019) ఉద‌యం పాట్నాలోని జ‌య‌ప్ర‌కా�

    Jammu Accident : లోయలో పడిన బస్సు 5గురు మృ‌తి

    March 2, 2019 / 03:41 AM IST

    జమ్మూ కాశ్మీర్‌లో బస్సులు లోయలో పడిపోవడం పరిపాటై అయిపోయాయి. ప్రమాదాల్లో ఎంతో మంది మరణిస్తున్నారు. ఇందుకు బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం ఉంటుండగా పరిమితికి మించిన ప్రయాణీకులను ఎక్కించుకోవడం మరో కారణమౌతోంది. తాజాగా ఉద్దంపూర్ జిల్లా మజాల్తా వద

    హంద్వారాలో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం 

    March 1, 2019 / 04:51 AM IST

    జమ్ము కశ్మీర్ : సరిహద్దుల్లో  మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులకు భారత భద్రతా దళాలు ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఉగ్రవాదుల ఏరివేతలో మన జవాన్లు డేగ కళ్లతో సరిహద్దులను పర్యవేక్షిస్తున్నాయి. ఈ క్రమంలో  మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు.

10TV Telugu News