killed

    చెరువులోకి దూసుకెళ్లిన కారు : ఇద్దరు మృతి

    September 8, 2019 / 08:44 AM IST

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు.

    కాబూల్ లో ఆత్మాహుతి దాడి…16మంది మృతి

    September 3, 2019 / 09:38 AM IST

    ఆఫ్గనిస్తాన్ నుంచి 5వేల మంది తమ సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు అమెరికా అంగీకారం తెలిపిన కొన్ని గంటల్లోనే కాబూల్ రక్తసిక్తమయింది. తాలిబన్లు-అమెరికాకు మధ్య శాంతి డీల్ ఫైనల్ అయ్యే సమయంలో కాబూల్ లో  బ్లాస్ట్ జరిగింది. సెంట్రల్ కాబుల్‌లోని

    ఘోరం : స్కూల్లోకి చొరబడి.. 8 మంది పిల్లలను చంపేశాడు

    September 3, 2019 / 09:16 AM IST

    చైనాలో దారుణం జరిగింది. హుబెయ్ సెంట్రల్ ఫ్రావిన్స్ లోని బయంగ్ పింగ్ టౌన్ లోని చోటన్గపో ప్రైమరీ స్కూల్ లో క్లాస్ లు ఓపెనింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆగంతకుడు కత్తితో చిన్నారులపై దాడి చేశాడు. సోమవారం(సెప్టెంబర్-2,2019) జరిగిన ఈ ఘటనలో 8మంది చిన్నారులు ప్

    కశ్మీర్ లో జైషే అమానుషం…ఇద్దరిని కిడ్నాప్ చేసి హత్య

    August 27, 2019 / 08:10 AM IST

    జమ్మూక‌శ్మీర్‌కు ప్ర‌త్యేక హోదా క‌ల్పించే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత తొలిసారి మిలిటెంట్లు దాడి చేసిన ఘ‌ట‌న న‌మోదైంది. పాక్ కు చెందిన ఉగ్రసంస్థ జైషే మొహ‌మ్మ‌ద్‌కు చెందిన ఉగ్ర‌వాదులు స్థానిక గుజ్జ‌ర తెగ‌ల‌కు చెందిన ఇద్ద‌ర్ని ఎత్తుకువెళ్ల�

    సూడాన్ అల్లర్లలో 37మంది మృతి : ఎమర్జెన్సీ విధించిన ప్రభుత్వం

    August 27, 2019 / 02:46 AM IST

    సూడాన్ లోని ఈస్ట్రన్ రీజియన్ లోని రెడ్ సీ స్టేట్ లో నివసిస్తున్న ఓ తెగలో జరిగిన అల్లర్లలో్ 37మంది చనిపోయారు.య మరో 200మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం…బనీ అమిర్ తెగ, నుబా తెగకు చెందిన ప్రజల మధ్య గత వారం గొడవ

    కశ్మీర్ జ్రాదీపోరాలో రాళ్ల దాడి: ట్రక్ డ్రైవర్ మృతి 

    August 26, 2019 / 06:21 AM IST

    దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఆదివారం (ఆగస్టు 25)రాత్రి అల్లరి మూకలు మరోసారి రెచ్చిపోయాయి. జ్రాదీపోరాలో ఆదివారం  రాత్రి 8 గంటలకు ఓ ట్రక్కు డ్రైవర్‌పై అల్లరిమూకలు రాళ్లతో దాడి చేశాయి. ఈదాడిలో ఉర్న్‌హాల్ భీజ్‌భేరా ప్రాంత నివాసి డ్

    కాల్పులతో దద్దరిల్లిన అంబుజ్ మడ్ : ఐదుగురు మావోయిస్టుల మృతి

    August 24, 2019 / 05:50 AM IST

    ఛత్తీస్ గడ్ నారాయణ్ పూర్ జిల్లా అంబుజ్ మడ్ కాల్పులతో దద్దరిల్లింది. మావోయిస్టులు – భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. జవాన్లను నారాయణపూర్ ప్రభుత్వాసుపత్రిక�

    జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్…ఉగ్రవాది హతం

    May 10, 2019 / 04:04 AM IST

    జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో ఇవాళ(మే-10,2019)ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్లు పోలీస్ ప్రతినిధి తెలిపారు.ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో తుపాకులు, మందుగుండు సామాగ్�

    పంజాబ్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి

    May 10, 2019 / 02:31 AM IST

    పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యాన్ రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా దసుయా సమీపంలోని ఉస్�

    బాలాకోట్ లో IAF దాడిలో 170 మంది హతం

    May 9, 2019 / 03:55 AM IST

    బాలాకోట్‌ లోని జైషే ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) చేసిన దాడిలో ఒక్కరు కూడా చనిపోలేదని,కొన్ని చెట్లు మాత్రమే దెబ్బతిన్నాయంటూ ఇన్ని రోజులు బుకాయిస్తూ వచ్చిన పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి-26,2019న బాలాకోట్ లోని ఉగ్రశ�

10TV Telugu News