Home » killed
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు.
ఆఫ్గనిస్తాన్ నుంచి 5వేల మంది తమ సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు అమెరికా అంగీకారం తెలిపిన కొన్ని గంటల్లోనే కాబూల్ రక్తసిక్తమయింది. తాలిబన్లు-అమెరికాకు మధ్య శాంతి డీల్ ఫైనల్ అయ్యే సమయంలో కాబూల్ లో బ్లాస్ట్ జరిగింది. సెంట్రల్ కాబుల్లోని
చైనాలో దారుణం జరిగింది. హుబెయ్ సెంట్రల్ ఫ్రావిన్స్ లోని బయంగ్ పింగ్ టౌన్ లోని చోటన్గపో ప్రైమరీ స్కూల్ లో క్లాస్ లు ఓపెనింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆగంతకుడు కత్తితో చిన్నారులపై దాడి చేశాడు. సోమవారం(సెప్టెంబర్-2,2019) జరిగిన ఈ ఘటనలో 8మంది చిన్నారులు ప్
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి మిలిటెంట్లు దాడి చేసిన ఘటన నమోదైంది. పాక్ కు చెందిన ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్కు చెందిన ఉగ్రవాదులు స్థానిక గుజ్జర తెగలకు చెందిన ఇద్దర్ని ఎత్తుకువెళ్ల�
సూడాన్ లోని ఈస్ట్రన్ రీజియన్ లోని రెడ్ సీ స్టేట్ లో నివసిస్తున్న ఓ తెగలో జరిగిన అల్లర్లలో్ 37మంది చనిపోయారు.య మరో 200మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం…బనీ అమిర్ తెగ, నుబా తెగకు చెందిన ప్రజల మధ్య గత వారం గొడవ
దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఆదివారం (ఆగస్టు 25)రాత్రి అల్లరి మూకలు మరోసారి రెచ్చిపోయాయి. జ్రాదీపోరాలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఓ ట్రక్కు డ్రైవర్పై అల్లరిమూకలు రాళ్లతో దాడి చేశాయి. ఈదాడిలో ఉర్న్హాల్ భీజ్భేరా ప్రాంత నివాసి డ్
ఛత్తీస్ గడ్ నారాయణ్ పూర్ జిల్లా అంబుజ్ మడ్ కాల్పులతో దద్దరిల్లింది. మావోయిస్టులు – భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. జవాన్లను నారాయణపూర్ ప్రభుత్వాసుపత్రిక�
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో ఇవాళ(మే-10,2019)ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్లు పోలీస్ ప్రతినిధి తెలిపారు.ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో తుపాకులు, మందుగుండు సామాగ్�
పంజాబ్లోని హోషియార్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యాన్ రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా దసుయా సమీపంలోని ఉస్�
బాలాకోట్ లోని జైషే ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) చేసిన దాడిలో ఒక్కరు కూడా చనిపోలేదని,కొన్ని చెట్లు మాత్రమే దెబ్బతిన్నాయంటూ ఇన్ని రోజులు బుకాయిస్తూ వచ్చిన పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి-26,2019న బాలాకోట్ లోని ఉగ్రశ�