killed

    2008 జైపూర్ పేలుళ్ల కేసు…నలుగురికి మరణశిక్ష

    December 20, 2019 / 11:46 AM IST

    2008 జైపూర్ పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఇవాళ(డిసెంబర్-20,2019) మరణశిక్ష విధించింది జైపూర్ లోని ప్రత్యేక న్యాయస్థానం. 2008 జైపూర్‌ వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేలుస్తూ జైపూర్‌ న్యాయస్థానం బుధవారం తీర్పును వెలువరించిన విష

    ప్రకాశంలో దారుణం : తల్లి, పసిపాపను తగులబెట్టారు

    December 4, 2019 / 12:40 AM IST

    ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. తల్లీబిడ్డను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి తగులబెట్టిన ఘటన కలకలం రేపుతోంది. సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట-లింగంగుంట గ్రామాల సమీపంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించార�

    హిమపాతంలో చిక్కుకుని ఇద్దరు ఆర్మీ సిబ్బంది మృతి

    November 30, 2019 / 02:02 PM IST

    కేంద్రపాలిత ప్రాంతం లఢఖ్ లోని దక్షిణ సియాచిన్ గ్లేసియర్ సెక్టార్ లో హిమపాతంలో చిక్కుకుని భారత ఆర్మీ గస్తీ బృందానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున  సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో 18,000 అడుగుల ఎత్తులో గస్తీ తిరుగుత

    విషాదం : సైనికుడిపై దాడి చేసి చంపేసిన ఆర్మీ డాగ్స్ 

    November 15, 2019 / 06:10 AM IST

    ఆర్మీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆస్ర్టియన్ ఆర్మీలో కుక్కల సంరక్షకుడిగా పని చేస్తున్న ఓ సైనికుడిపై  రెండు కుక్కలు దాడి చేసి చంపేశాయి. బెల్జియన్ షెపర్డ్ కుక్కల దాడిలో మృతి చెందిన 31 ఏళ్ల సైనికుడు 2017 నుంచి ఆర్మీ కుక్కల సంరక్షణను చూస్తున్న�

    కశ్మీర్ లో ఉగ్రదాడి..ఐదుగురు వలస కూలీలు మృతి

    October 30, 2019 / 01:16 AM IST

    కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాం ప్రాంతంలో పనిలో నిమగ్నమైన కూలీలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఐదుగురు కూలీలు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని స్థానిక అనంతనాగ్‌ �

    తల్లిదండ్రులను రాడ్డుతో కొట్టి చంపిన కొడుకు 

    October 29, 2019 / 06:18 AM IST

    పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం రూరల్ మండలం కడియద్దలో దారుణం జరిగింది. కన్న తల్లిదండ్రులు ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు ఓ కొడుకు. కడియద్ద గ్రామానికి చెందని నాగేశ్వర రావు, మార్తమ్మలకు  రమేశ్ అనే కొడుకు ఉన్నాడు. గత కొంతకాలంగా రమేశ్ కు మాన

    ఐసిస్ చీఫ్ కుక్క చావు..కన్ఫర్మ్ చేసిన ట్రంప్

    October 27, 2019 / 02:23 PM IST

    ఐసిస్ ఉగ్రసంస్థ చీఫ్ అబూ బకర్‌ ఆల్‌-బాగ్దాదీ చనిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఇవాళ(అక్టోబర్-27,2019)ప్రకటించారు. వైట్ హౌస్ లో ట్రంప్ మాట్లాడుతూ…సిరియాలో డెడ్ ఎండ్ టన్నెల్‌లో అమెరికా స్పెషల్ ఫోర్స్ ఆపరేటర్లు అబూ బకర్ ని గుర్తిం�

    యూదుల మందిరంపై దాడి…ప్రత్యక్ష ప్రసారం చేసిన ఆగంతకుడు

    October 10, 2019 / 10:01 AM IST

    జ‌ర్మ‌నీలో బుధవారం ఓ ఉన్మాది యూద మందిరంపై కాల్పుల‌కు తెగబడ్డాడు. మిలిట‌రీ త‌ర‌హా దుస్తులు వేసుకున్న ఆగంతకుడు పెద్ద పెద్ద గన్స్ తో హ‌ల్లేలోని సైన‌గాగ్‌పై ఫైరింగ్ చేశాడు. మందిర ద్వారాలు తెరుచుకుని లోనికి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించి విఫ

    సీరియల్ హత్యల కేసు : 14ఏళ్లలో ఆరుగురు కుటుంబసభ్యులను చంపిన మహిళ రెండో భర్త అరెస్ట్

    October 7, 2019 / 12:38 PM IST

    కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీరియల్ మర్డర్స్ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు అయిన జాలీ జోసెఫ్ రెండో

    అమెరికాలో మరోసారి కాల్పులు : నలుగురు మృతి

    October 6, 2019 / 12:14 PM IST

    అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. కెన్సస్ సిటీలోని ఓ బార్ లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్�

10TV Telugu News