killed

    చిలకలూరిపేట పెట్రోల్‌ బంక్‌లో విద్యుత్ షాక్ : ముగ్గురు కార్మికులు మృతి 

    January 18, 2020 / 08:45 AM IST

    గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిలకలూరిపేట మండలం రామచంద్రపురంలోని ఓ  పెట్రోల్ బంక్‌లో విద్యుత్ షాక్‌తో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పెట్రోల్‌ బంక్‌లో ఓ బల్బ్ పాడవడంతో దాన్ని మార్చేందుకు ఇనుప స్టాండ్‌ను తీసుకువస్తు�

    మిస్సైల్ దాడుల్లో 80మంది అమెరికన్ ఉగ్రవాదులు హతం : ఇరాన్ మీడియా

    January 8, 2020 / 06:34 AM IST

    ఇరాన్ ఆర్మీ కమాండర్ ఖాసిం సులేమాని హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా దళాలే లక్ష్యంగా దాడులకు దిగింది. సులేమాని అంత్యక్రియలు జరిపిన

    సోలేమానీ అంత్యక్రియల్లో తొక్కిసలాట..35మంది మృతి

    January 7, 2020 / 12:23 PM IST

    బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమానీపై అమెరికా ద‌ళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమ‌ని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌లో సోమవారం(జనవరి-

    ట్రంప్‌ను హతమారిస్తే రూ. 80 మిలియన్ డాలర్లు

    January 6, 2020 / 10:07 AM IST

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను హతమార్చిన వారికి రూ. 80 మిలియన్ డాలర్లు (రూ. 570 కోట్లు) గెలుచుకోవచ్చని ఇరాన్ అధికారిక ఛానల్ ప్రకటన చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రకటనతో అమెరికా – ఇరాన్ దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉంది. ఇరాన్ ఖడ్స�

    సోలేమని అంతిమయాత్రలో లక్షల మంది…కన్నీళ్లు పెట్టుకున్న సుప్రీం లీడర్

    January 6, 2020 / 09:30 AM IST

    బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమ‌నిపై అమెరికా ద‌ళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమ‌ని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌లో సోమవారం(జనవరి-

    వాడు చచ్చాడు.. అంటూ సంబరాలు చేసుకున్న ప్రజలు

    January 3, 2020 / 11:39 AM IST

    బాగ్దాద్‌ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుపై దాడి చేసి ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి ఖాసిమ్ సొలైమనిని అమెరికా దళాలు హతమార్చిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌

    ఉప్పల్‌లో స్కూల్ ఆటోను ఢీకొన్న లారీ..విద్యార్థి మృతి  

    December 31, 2019 / 04:42 AM IST

    హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఓ లారీ స్కూల్ ఆటోను ఢీకొంది. ఉదయం 9 గంటల సమయంలో జరిగిన  ఈ ప్రమాదంలో అనంతకుమార్ అనే  స్కూల్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉప్పల్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న  లిటిల్ ఫ్లవర్ కాలేజీ వద్ద విద్యార్థులతో వెళుతున్న ఓ స

    బిగ్ బ్రేకింగ్ : పేలిన కారు బాంబు..30 మంది మృతి

    December 28, 2019 / 08:36 AM IST

    కారు బాంబు పేలడంతో 30 మంది దాక మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సోమాలియాలో చోటు చేసుకుంది. మొగదిషులో 2019, డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం ఉదయం జరిగింది. బాగా రద్దీగా ఉండే ఈ ప్రాంతాన్ని నిందితులు ఎంచుకున్నారు. ఓ తనిఖీ కేంద్రం వద్ద కారును ఉంచారు. అనంతరం కొద్ది �

    క్రిస్మస్ వేడుకల్లో మారణహోమం : 115 మంది మృతి

    December 25, 2019 / 02:25 AM IST

    పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. క్రిస్మస్ రోజున నరమేథం సృష్టించారు. క్రిస్మస్ వేడుకల్లో జిహాదీలు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 35 మంది పౌరులు

    ఉగ్రవాదులకు షాక్ : 24 గంటల్లో 109 మంది హతం

    December 24, 2019 / 09:40 AM IST

    ఆప్ఘనిస్తాన్ లో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులకు అక్కడి ప్రభుత్వం భారీ షాకిచ్చింది. గత 24 గంటల్లో 18 ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు చేపట్టి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చారు. 15 ప్రావిన్సులలో చేపట్టిన ఉగ్రవాద ఏరివేతలో 109 మంది ఉగ్రవాదులు హతమయ్య�

10TV Telugu News