Home » killed
Crime News: అల్లరి చేస్తున్న పిల్లవాడ్ని మందలించాల్సింది పోయి…. ఓ యువతి సైకోలా మారి, దారుణంగా హతమార్చింది. చాకుతో శరీర భాగాలను కోసి పేగులను మెడలో వేసుకుని రక్తం తాగటం చూసిన గ్రామస్తులు హడలిపోయారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్�
photographer killed in ananthapuram:ఆడ,మగ స్నేహం అది గౌరవంగా, సక్రమంగా గడిచినంత కాలం బాగానే ఉంటుంది. కానీ అది ఏ బలహీనమైన క్షణానైనా అక్రమ సంబంధంగా మారిందంటే దాని వల్ల ఉత్పన్నమ్యయ్యే పరిస్ధితులతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అనంతపురం జిల్లాలో ఒక ఫోటోగ్రాఫర్ అక్
Crime News తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కురుండంకోడు పంచాయతీ పరిధిలోని గ్రామంలో దారుణం జరిగింది మద్యానికి బానిసైన భర్త, భార్యపై అనుమానం తో హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకోవటంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. కురుండంకోడు పంచాయతీ పరిధిలో న
Crime news వివాహేతర సంబంధాల మోజులో ఎంతకైనా తెగిస్తున్నారు ప్రజలు. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను హత్యచేసింది ఓ ఇల్లాలు. వరంగల్ జిల్లా నెక్కోండ మండలం గేటుపల్లికి చెందిన బాదావత్ దుర్యత్ సింగ్(40) వరంగల్ పోలీసు డిపార్ట్ మెంట్ లో హోం గార్డుగా పన
పర పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవటం నేరంగా భావించారు ఆ ఊరి ప్రజలు. ప్రియుడితో కల్సి భర్తను హత్య చేసిన భార్యను, ఆమెకు సహకరించిన మరో ఇద్దరికి ఊరివేసి శిక్షించారు. జార్ఖండ్ లో ఈ దారుణం జరిగింది. జార్ఖండ్ లోని గుమ్లా జిల్లా డెంగార్దిహ్ గ్�
మొబైల్ ఫోన్ చార్జర్ వైరు మెడకు చుట్టి భర్తను హత్య చేసిన మహిళా న్యాయవాది అనిందితా పాల్ కు పశ్చిమబెంగాల్లోని 24 పరగణాల జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2018, నవంబర్ 25న లాయర్ రజత్ డే తనఅపార్ట్ మెంట్ లో అనుమానాస్పద స�
మై లవ్ లీ హీరో దేవ్ రాజ్…అంటూ బుల్లి తెర నటి శ్రావణి లెటెస్ట్ వీడియో వైరల్ అవుతోంది. అసలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది తెలియరావడం లేదు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సాయి, దేవ్ రాజ్ లు ఇద్దరూ కీలకంగా మారారు. వీరికి సంబంధించిన వీడియో�
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన పద్మ మృతదేహం హైదరాబాద్ నార్కెట్పల్లి వద్ద లభ్యమైంది. అత్యంత దారుణంగా పద్మను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. మచిలీపట్నం వాణి జనరల్ స్టోర్స్లో పనిచేస్తున్న పద్మ. ఎవరూ లేకపోవడ�
వారికి ఆస్తులు లేవు….. అంతస్తులు లేవు…..వారిద్దరిదీ ప్రేమ వివాహాం..ఫుట్ పాత్ జీవితాలు…. అయినా ప్రేమించి పెళ్ల చేసుకున్నారు… మద్యం మహమ్మారి వారి జీవితాన్ని కాటేసింది. మద్యానికి బానిసైన భర్త తాగటానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను కిరాతకం�
ప్రకాశం జిల్లా తోటవారి పాలెంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో గొడవ చేస్తుండడంతో మందలించిన రిటైర్డ్ ASI నాగేశ్వరరావుపై రౌడీషీటర్ సురేంద్ర కర్రలతో విచాక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. 2020, ఆగస్టు 22వ తేదీ శనివారం వినాయక చవితిని జిల్లా ప్రజ