Home » kings xi punjab
టీమిండియా వెటరన్ స్పిన్నర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్గా 2018, 2019సీజన్లలో వ్యవహరించిన రవిచంద్రన్ అశ్విన్ జట్టు మారనున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కు వెళ్లనున్నాడు. కొద్ది నెలలుగా జరుగుతున్న చర్చలు ఫలించడంతో ఢి�
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో కలిసి ప్రయాణించనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 సీజన్లో అద్భుతంగా రాణించిన పంజాబ్, 2014లోనూ ఫైనల్ వరకూ వెళ్లింది. ఎన్నాళ్లుగానో ట్రోఫీని అందుకోవాలనే కల అందని ద్రాక
టోర్నమెంట్కు మేం ఊహించిన ముగింపు ఇది కాదు. చివరి మ్యాచ్ విజయంతో ముగించడం సంతోషంగా ఉంది. అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.
ఐపీఎల్ 2019 సీజన్ లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 24, 2019) ఇక్కడ బెంగళూరులోని చిదంబరం స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.
నేడు(2019 మార్చి 30) ఐపిఎల్-2019లో భాగంగా రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ 4గంటలకు కింగ్స్ లెవెన్ పంజాబ్కు ముంబై ఇండియన్స్కు మధ్య జరగనుండగా.. రెండవ మ్యాచ్ 8గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్కు కోల్కత్తా నైట్ రైడర్స్కు మధ్య జరగనుంది. పాయాంట్ల �
ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరుగుతున్న నాల్గవ లీగ్ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ క్రిస్ గేల్ చెలరేగిపోయాడు. రాజస్థాన్ బౌలర్లకు గేల్ చుక్కలు చూపించాడు. గ్రౌండ్ లో బౌండర�