-
Home » Kinjarapu Atchannaidu
Kinjarapu Atchannaidu
యూరియా కోసం రైతులకు ప్రత్యేక కార్డులు- మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన
May 18, 2026 / 06:04 PM ISTనానో యూరియను రెండు, మూడు దశల్లో వాడాలని సూచించారు. ఎరువులు పక్కదారి పడితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఏపీ ప్రభుత్వం శుభవార్త.. జూన్ 12 నుంచి ఆ 1.53 లక్షల మందికి కొత్త పింఛన్లు
May 18, 2026 / 02:44 PM ISTAP New Pension : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
సడెన్గా.. పెద్దాయన డెత్ స్టోరీని ఎందుకు తెరమీదకు తెచ్చినట్లు? టీడీపీ స్కెచ్ ఏంటి?
April 11, 2026 / 08:48 PM ISTఈ ఓవరాల్ ఎపిసోడ్లో వైసీపీ..ఎస్పెషల్గా జగన్ అందరికీ టార్గెట్ అయిపోయినట్లు కనిపిస్తోంది. అటు టీడీపీ నుంచి మంత్రులు విమర్శల దాడి చేస్తుంటే..తోబుట్టువు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు.
లైవ్లో వెక్కి వెక్కి ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. వైఎస్ఆర్ను తలుచుకుని తీవ్ర భావోద్వేగం
April 9, 2026 / 06:37 PM ISTమావిగన్ అన్నా.. ఆ ప్రాంతం అన్నా.. మా నాయకుడు ఆలోచన అన్నా.. మీకెందుకు ఉలికిపాటు అని ప్రశ్నించారు.
వైఎస్ఆర్ మరణం వెనుక..- జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
April 9, 2026 / 04:30 PM ISTతండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని తల్లి అడిగితే తల్లిని కూడా బయటకు పంపిన నైజం జగన్ మోహన్ రెడ్డిది. రోశయ్య చెప్పినా.. బొత్స చెప్పినా.. మాకు అనుమానాలున్నా మేం నిజం కాదేమో అనుకున్నాం.
హిందూ vs క్రిస్టియన్ వివాదం.. క్షమాపణలు చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు
March 4, 2026 / 03:48 PM ISTమతాల ప్రస్తావన రావడంతో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో మతాల ప్రస్తావన అగ్గి రాజేసింది. చివరకు మంత్రి అచ్చెన్నాయుడు... మండలి ఛైర్మన్ కి క్షమాపణలు తెలిపారు. తిరుమల లడ్డూ వివాదం అంశంపై చర్చిస్తున్న తరుణంలో మండలిలో…
ఏపీలోని రైతులకు శుభవార్త.. 15రోజుల్లో ఆ రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ
February 18, 2026 / 02:24 PM ISTAP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు శుభవార్త చెప్పింది. బుధవారం నుంచి రాష్ట్రంలో శనగల కొనుగోలు చేపట్టనున్నట్లు తెలిపింది.
మొంథా తుపాను ఎఫెక్ట్.. మత్స్యకారుల కుటుంబాలకు గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం ..
October 29, 2025 / 12:12 PM ISTMontha Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మొంథా’ తీరం దాటింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య ..
జగన్ పర్యటనలో కుట్రలు బయటపడ్డాయి, అంతా పథకం ప్రకారమే, ఒక డీఎస్పీని రప్పా రప్పా అంటారా?- మంత్రి అచ్చెన్నాయుడు
July 9, 2025 / 05:59 PM ISTక్రిమినల్ ఆలోచనలతో ఇలాంటి పర్యటనలు చేస్తున్నారు. మేము అప్రమత్తంగా లేకపోతే పెద్ద ప్రమాదం సంభవించేది.
ప్రతి స్కామ్పై విచారణ జరిపిస్తాం, తప్పు చేసిన వారిని వదిలిపెట్టం- వైసీపీ నేతలకు మంత్రి అచ్చెన్నాయుడు వార్నింగ్
March 13, 2025 / 04:48 PM ISTహైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని చౌకబారుగా మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు.