Home » Kinjarapu Atchannaidu
క్రిమినల్ ఆలోచనలతో ఇలాంటి పర్యటనలు చేస్తున్నారు. మేము అప్రమత్తంగా లేకపోతే పెద్ద ప్రమాదం సంభవించేది.
హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని చౌకబారుగా మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు.
దాడికి ప్రతి దాడి మేము చేయడం లేదని పోలీసులు వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారని.. టీడీపీ ఆఫీస్ పై ఆనాడు జరిగిన దాడి గురుంచి సంచలన విషయాలు చెప్పారు అచ్చెన్నాయుడు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
అప్పట్లో పోస్టులు పెట్టిందని ముసలావిడను కూడా ఆయన వదల్లేదని అచ్చెన్నాయుడు చెప్పారు.
కింజరాపు కుటుంబం నుంచి కొత్త నాయకులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారన్న..
వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసిందని అచ్చెన్నాయుడు చెప్పారు.
సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా? అని అన్నారు.
ముఖ్యంగా జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత తనకు తెలియకుండా ఎలాంటి మార్పులు చేయొద్దని ఆదేశించడంతో..
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అచ్చెన్నాయుడు
ఒక్కొక్కరికి 4 వేల రూపాయల పింఛన్తో పాటు గత నెలల పెంపు పింఛన్ మొత్తం కలిపి 7 వేల రూపాయలు పంపిణీ చేస్తామని..