Home » KL Rahul
కేఎల్ రాహుల్కు భారత జట్టు సహచరులు, స్నేహితులు అయిన ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లీ ఖరీదైన పెళ్లి కానుకలు ఇచ్చినట్లు సమాచారం. ఇద్దరూ వేర్వేరుగా ఇచ్చిన కానుకల విలువ దాదాపు రూ.3.50 కోట్లుగా ఉంటుందని ఒక అంచనా. ఎమ్మెస్ ధోని రూ.80 లక్షల విలువైన కవాసాకి ని�
బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి, ఇండియన్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ నిన్న పెళ్లి బంధంతో ఒకటి అయ్యారు. నిన్న ముంబై ఖండాలా లోని ఫామ్హౌస్ జహాన్ లో వీరిద్దరూ కలిసి ఏడడుగులు వేశారు. ఇక ఈ మధురమైన క్షణాన్ని వర్ణిస్తూ అతియా శెట్టి తన సోషల్ మీడియా�
బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి కూతురు మరియు హీరోయిన్ అతియా శెట్టి ఇండియన్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ని రేపు ఏడడుగులు వేయనుంది. అయితే ఈ వేడుకకు హాజరయ్యే అతిథులకు సునీల్ శెట్టి ఒక కండిషన్ పెట్టాడు.
జనవరి 23న రాహుల్-అతియా వివాహం జరగబోతున్నట్టు బాలీవుడ్ సమాచారం. ఇప్పటికే పెళ్లి పనులు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ముంబైలో రాహుల్, అతియా.. ఇద్దరి ఇళ్ళని అందంగా..........
మూడు మ్యాచ్ల సిరీస్లో ఇండియా మొదటి రెండు మ్యాచ్లు గెలిచి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా, గురువారం శ్రీలంక–ఇండియా మధ్య రెండో వన్డే జరిగింది.
బంగ్లాదేశ్లోని ఢాకా వేదికగా జరిగిన ఈ టెస్టులో ఇండియా నాలుగో రోజే విజయం సాధించడం విశేషం. దీంతో రెండు టెస్టుల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. రవిచంద్రన్ అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా, చటేశ్వర్ పుజారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్
సోషల్ మీడియా వేదికగా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ద్రవిడ్ స్పెషల్ గా నీకు పాఠాలు నేర్పినా నీ ఆటతీరులో మార్పురాదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. పనికిరాని రాహుల్ ను పక్కన పెట్టకుండా కెప్టెన్ ను చేశారు అంటూ �
ఇండియా-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు నాలుగో రోజు ఆట శనివారం ముగిసింది. 513 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 6 వికెట్లు కోల్పోయింది. ఇండియా గెలవాలంటే మరో 4 వికెట్లు తీయాలి.
ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆట పూర్తైంది. బంగ్లాదేశ్కు ఇండియా 513 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదటి టెస్టు, రెండో ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్, ఛటేశ్వర్ పూజారా సెంచరీ సాధించడం విశేషం.
ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ శనివారం ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం.