Home » Kodela Siva Prasad
Sattenapalle kodela sivaram: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. 2019 ఎన్నికల్లో మాజీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇక్కడి నుంచి పోటీ చేసి వైసీపీ నేత అంబటి రాంబాబు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఆ తర్వా�
తనపై బాంబులు వేస్తేనే భయపడలేదు..సీఎం జగన్కు భయపడుతానా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. భయం అంటే తెలియని వ్యక్తి కోడెల అని, కోడెలది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్నారు చంద్రబాబు. సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం గుంటూరు జిల్లాలో నరసరావ
దేశ రాజకీయాల్లో కోడెల ఆత్మహత్య ఒక కేసు స్టడీ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఇండియన్ పాలిటిక్స్లో ఒక తప్పుచేయని వ్యక్తిపై దుష్ప్రచారం చేసి ఎలా సూసైడ్ చేసుకోవచ్చో కోడెల సూసైడ్ ఒక ఉదాహరణ అని అన్నారు. సీఎం జగన్ సొంత పత్రిక, ఛాన�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధికార లాంఛనాలతో అంత్యక్రియలపై రగడ జరుగుతోంది. అధికార లాంఛనాలతో చేస్తామని అధికారులు చెబుతుంటే.. కుటుంబ సభ్యుల
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియల విషయం మలుపు తిరిగింది. మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని జగన్ ప్రభుత్వం
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం అధికార లాంఛానాలతో నిర్వహించనున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి గుంటూరుకు అక్కడి నుంచి నరసారావుపేటకు కోడెల భౌతికకాయాన్ని తరలించారు. మర�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్య రాజకీయ మలుపు తీసుకుంది. కోడెలది ప్రభుత్వ హత్య అని మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కేసులు పెట్టి,
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతదేహానికి హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్మార్టం పూర్తయింది. ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్మార్టం నిర్వహించగా, ఈ ప్రక్రియ మొత్తాన్ని పోలీసులు �
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై అనుమానాలు ఉన్నాయని సందేహం వ్యక్తం చేశారు కోడెల మేనల్లుడు సాయి. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, కోడెలను కుమారుడు శివరామే హత్యచేశాడంటూ ఆరోపించారు సాయి.
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై తెలుగుదేశం నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ కేశినేని నానీ కోడెల మరణం విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. కోడెలది