Home » Kolusu Parthasarathy
వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు అట్లా చిన వెంకట రెడ్డి, ఆయన అనుచరులు చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు.
పెనమలూరు టీడీపీ అభ్యర్థిగా పార్థసారథి రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటన్నది చర్చించారు. బోడె ప్రసాద్ కు నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
జగన్ ను కలిసిన 24 గంటల్లోనే కేశినేని నానికి ఎంపీ సీటు వచ్చిందంటే.. ఆ పార్టీకి కోవర్టుగా పని చేయకపోతే సాధ్యం కాదన్నారు.
‘చాలాకాలంగా నాలో అసంతృప్తి ఉంది. ఉన్న అసంతృప్తిని నియోజకవర్గ ప్రజల దగ్గర వ్యక్తం చేయటం నా బాధ్యత. నియోజకవర్గ ప్రజలు ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్నారు. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను’ అని అన్నారు.
పెనమలూరు లేదా నూజివీడు స్థానాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలంటూ ఆఫర్ ఇచ్చింది. దీంతో పెనమలూరు నుంచే పోటీ చేయాలని పార్ధసారధి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఐతే వైసీపీ అధిష్టానం మాత్రం కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రిని టీటీడీ చైర్మన్ చేయాలని చూస్తోందట.. కానీ, ఎందుకనో టీటీటీ పదవిని వద్దని ఆయన అంటున్నట్లు సమాచారం.
అవనిగడ్డలో సింహాద్రి రమేష్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే ఇక్కడ అభ్యర్థిని మార్చే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండే స్థానం కావడంతో.. టీడీపీ, జనసేన కలిస్తే.. సింహాద్రి రమేష్కు ఎదుర్కొనేందుకు బలం సర�
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఇసుక కొరత అంశం వేడి రాజేసింది. రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణం జగన్ ప్రభుత్వమే అని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. గురువారం