Home » Konda Murali
వరంగల్ పాలిటిక్స్లో ఎమ్మెల్యేలుగా మేం కావాలో లేక కొండా ఫ్యామిలీనో తేల్చుకోవాలని ఎమ్మెల్యేలు పార్టీకి అల్టిమేటం జారీ చేసిన తర్వాత కొండా ఫ్యామిలీపై ఎలాంటి చర్యలు ఉంటాయోనన్న ఊహాగానాలు వినిపించాయి.
అందులో వరంగల్ జిల్లాకు చెందిన కడియం, రేవూరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణతో పాటు నేతలు ఎర్రబెల్లి స్వర్ణ, బస్వరాజ్ సారయ్య, ఇనుగాల వెంకట్రామిరెడ్డిలను కోట్ చేస్తూ వారిపై చేస్తూ విమర్శలు మరింత రచ్చ రాజేస్తున్నాయి.
కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలను చెప్పింది తప్పా.. సినీ ప్రముఖులను ఉద్దేశించినవి కావని, ఈ అంశంపై ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు కొండా మురళీ పేర్కొన్నారు.
కొండా దంపతులు మంత్రి కొండా సురేఖ, కొండా మురళీలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షీ నటరాజన్ తో భేటీ అయ్యారు.
ఇలా జిల్లా కాంగ్రెస్ పరిస్థితి మూడు ముక్కలాటలా మారింది. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియంగా రెండు గ్రూపులుంటే..మూడో గ్రూపులో ఏక్ నిరంజన్ అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట ఎమ్మెల్యేలు.
రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే తపన నాలో ఉంది. బహిరంగ విమర్శలు చేయడం మంచిదో కాదో నా అంతరాత్మకు తెలుసు. నేను బలహీనుడినో, బలవంతుడినో అందరికీ తెలుసు.
ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లతో సంప్రదింపులు జరుపుతూనే..పార్టీ అధిష్టానం పెద్దల దగ్గర తమ వాదనను బలంగా వినిపించేందుకు రెడీ అవుతున్నారట.
కొండా సురేఖ గతంలో చేసిన కామెంట్సే ఇప్పటికీ కాంగ్రెస్లో హాట్ టాపిక్గా ఉన్నాయి.
కొండా మురళీ వాఖ్యలపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ ఇంట్లో వరంగల్ ఎమ్మెల్యేలు భేటీ అవడంపై మీనాక్షి నటరాజన్కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమాచారం ఇచ్చారు.
"బయట పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన మీకు ఇజ్జత్ ఉంటే మీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలి" అని అన్నారు.