Home » KTR
అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు వందశాతం ఓడిపోతారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. “ఢిల్లీ మోడీ గారు, తెల�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందే చెప్పేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని గొంతులు చించుకుంటున్న టీడీపీకి.. అంత సీన్ లేదని తేల్చిపారేశారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో అధికారంలోక
ఎప్పుడూ సీరియస్గా ఉండే నాయకుల మధ్య నవ్వులు విరబూసాయి. ఎన్నికల్లో మాటల తూటాలు పేల్చుకున్న వారి మధ్య సరదా సంభాషణ జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎల్పీ నేత అయిన భట్టీ విక్రమార్కతో టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ భేటి అయ్యారు. డిప్యూటి స్పీకర్ గా పద్మారావును ఏకగ్రీవమయ్యేలా ప్రయత్నాలు చేస్తున్న టీఆరెస్ అధిష్టానం ఇప్పటికే కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీ �
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఖర్చులో అతి తక్కువ వ్యయం చేసిన నేతగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా నిలిచారు. ఎన్నికల్లో కేటీఆర్ ఖర్చును ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు వివిధ పార్టీల అభ్యర్థులు ప్
ప్రపంచపటంలో ఐటీకి కేరాఫ్గా మారిన హైదరాబాద్ నగరంలో మరో అంతర్జాతీయ సంస్థ క్యాంపస్ కొలువుదీరనుంది. ప్రముఖ సెర్చింజన్ గూగుల్ తన క్యాంపస్ను హైదరాబాద్లో
కంచెలో ఉన్న ఫోన్ తీసుకోవడం కోసం ఇద్దరు యంగ్ గైస్ కష్టపడుతుండడం…వారి అమాయకత్వంతో ఉన్న ఓ వీడియోను చూసి తెలంగాణ ఎమ్మెల్యే కేటీఆర్ నవ్వుకున్నారు. గతంలో మంత్రిగా..ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్..టీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్�
హైదరాబాద్ : హైదరాబాద్ లో రూ.288 కోట్ల పెట్టుబడితో ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఫ్రెంచ్ కి చెందిన సఫ్రాన్ మల్టీనేషనల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ దీన్ని నిర్మిస్తోంది. 2019 జూన్లో పరిశ్రమ నిర్మాణం ప్రార�
జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై భారతదేశ ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రతికారం తీర్చుకోవాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. మరోవైపు జవాన్ల కుటుంబాలను ఆదుకొనేందుకు భారతదేశం ముందుకొస�
హైదరాబాద్: తెలంగాణా ఉద్యమ సమయంలో నమోదైన రైల్వే కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోరూతూ సీఎం కేసీఆర్ తో సహా పలువురు నాయకులు ఉద్యమ సమయంలో రైల్ రోకోలు, రైలు పట్టాలపై నిరసనలు తెలుపుతూ ధర్నాలు నిర్వహించారు. క�