Home » KTR
YouTuber Shankar : కేటీఆర్ అన్నా.. మీ పార్టీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఓ మహిళ సంచలన వీడియోను విడుదల చేసింది.
"ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలి" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. కూతురి కాన్వకేషన్ కోసం అరవింద్ కుమార్ యూరప్ వెళ్లారు.
సరిగ్గా ఇదే టైమ్లో బీఆర్ఎస్ హయాంలో కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని గోనె ప్రకాశ్ బాంబ్ పేల్చారు. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంపై ముందు నుంచి సైలెంట్గా ఉంటూ వస్తున్నారు కవిత.
కేటీఆర్ లండన్ పర్యటనలో ఉన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న కేటీఆర్.. అరెస్టును తీవ్రంగా ఖండించారు.
తప్పులు, అరాచకాలు ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా ఏమీ అవ్వదన్నారు.
నాలుగు గోడల మధ్య కాదు నాలుగు కోట్ల మధ్య చర్చిద్దామని అసెంబ్లీలో అడిగితే పారిపోయారు.
విచారణ అనంతరం కేటీఆర్ ఫోన్ ను సీజ్ చేసేందుకు ఏసీబీ యత్నించింది. అయితే, తాను ఇవాళ సెల్ ఫోన్ తేలేదని కేటీఆర్ చెప్పారు.
HMDA నిధుల దుర్వినియోగంపై ఏసీబీ ప్రశ్నలు
కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది.. అదికూడా 60శాతం మంది రైతులకు మాత్రమే ..