Home » KTR
విచారణ అనంతరం కేటీఆర్ ఫోన్ ను సీజ్ చేసేందుకు ఏసీబీ యత్నించింది. అయితే, తాను ఇవాళ సెల్ ఫోన్ తేలేదని కేటీఆర్ చెప్పారు.
HMDA నిధుల దుర్వినియోగంపై ఏసీబీ ప్రశ్నలు
కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది.. అదికూడా 60శాతం మంది రైతులకు మాత్రమే ..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా -ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నేడు ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు.
కొంత కాలంగా ఫార్ములా ఈ కార్ రేసు కేసు మౌనంగా ఉన్న ఏసీబీ ఆల్ ఆఫ్ సడెన్గా కేటీఆర్కు నోటీసుల ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
మీనాక్షి ఇంచార్జ్గా వచ్చాక సీఎం కంటే మీనాక్షికే మంత్రులు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారట
గతంలోనూ కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగవ్వ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతిపట్ల రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.